Home » Hyderabad
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రాపర్టీ రూమ్లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు..
కూకట్పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు..
'లోన్ రాడార్', 'క్విక్ ఫండ్స్' అనే లోన్ యాప్స్ నిర్వాహకులు చేసిన అత్యంత దుర్మార్గమైన చర్యలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన ఒక వ్యక్తిని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కేవలం ఐదు నెలల్లో ఏకంగా రూ.36 లక్షలు అదనంగా లాక్కున్నారు.
నాంపల్లి ఏరియాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్నిప్రమాదం మంటలు అదుపులోకి వచ్చాయని హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. ఈరోజు ఉదయం10:00 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిందని వివరించారు.
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు టీ స్టాల్లో పనికి చేరాడు. ఈజీమనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లర్గా మారాడు. పనిచేస్తున్న దుకాణ యజమానికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేసి స్కూటీలో దాచి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు.
ఊరి పండగ వచ్చేసింది..! బాలయేసు పుణ్యక్షేత్రం వార్షిక మహోత్సవాలు.. ఈ పేరుతో జరుపుకొంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రార్థనలతో కమ్మగూడ ప్రాంతం ఆధ్యాత్మికతతో పులకించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది క్రైస్తవులు, మతపెద్దలు తరలిరానున్నారు.
ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చిందా!?, మిస్టరీ నేడో రేపో వీడనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు పోలీసులు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్తో పాటు చైర్మన్ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధాన పార్టీలు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.
సిగరెట్ వ్యసనం ఒకరి ప్రాణం తీసింది. తాగిన మైకంలో వెలిగించిన సిగరెట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి చెందాడు.