• Home » Hyderabad

Hyderabad

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది.

తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. గోల్డ్ మ్యాన్‌ సూర్య భాయ్‌పై కేసు

తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. గోల్డ్ మ్యాన్‌ సూర్య భాయ్‌పై కేసు

గోల్డ్‌ మ్యాన్‌ సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భూ భారతి ఆపరేటర్లకు వేతన కష్టాలు

భూ భారతి ఆపరేటర్లకు వేతన కష్టాలు

రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు(ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌) 15 నెలలుగా వేతనాలు లేవు.

పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు

పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు

దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు కలిగిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడు.. ఈ ఏడాది వినాయక చవితికి పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనమివ్వనున్నారు.

గర్భిణులకు హై బీపీ ముప్పు

గర్భిణులకు హై బీపీ ముప్పు

ర్భిణులకు మొదటి నెల నుంచి పురిటి నొప్పుల వరకు అడగడుగునా అగ్నిపరీక్షే.. ప్రసవానికి ముందు, తర్వాత కూడా అనేక సవాళ్లు వారిని వెంటాడుతూనే ఉంటాయి.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

బీసీ గురుకులాల బలోపేతానికి కీలక నిర్ణయాలు

బీసీ గురుకులాల బలోపేతానికి కీలక నిర్ణయాలు

బీసీ గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో గురుకులాల పేరుమార్పు నుంచి ల్యాప్‌టాప్‌ల పంపిణీ, విద్యార్థుల సంక్షేమ చర్యల వరకు పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

అక్కసుతోనే అడ్డగోలు మాటలు.. కేటీఆర్, హరీశ్‌పై మహేష్ ఆగ్రహం

అక్కసుతోనే అడ్డగోలు మాటలు.. కేటీఆర్, హరీశ్‌పై మహేష్ ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్‌రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

SIR‌ను సీరియస్‌గా తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

SIR‌ను సీరియస్‌గా తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

SIRపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో 36 వేలకు పైగా పోలింగ్ బూత్‌లలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి