• Home » Hyderabad

Hyderabad

కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి..

కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి..

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని ఎద్దేవా చేశారు.

ఐపీఎల్ వేళ యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు..

ఐపీఎల్ వేళ యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు..

ఐపీఎల్ అంటే గుర్తొచ్చే మరో విషయం బెట్టింగ్. ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. అమయాక యువతను లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటుంటారు.

కాలేశ్వరం పాపం కేసీఆర్‌దే: కేంద్ర మంత్రి బండి సంజయ్

కాలేశ్వరం పాపం కేసీఆర్‌దే: కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యం, కవిత కొత్త పార్టీ, తాజా రాజకీయ పరిణామాలపై బండి సంజయ్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్‌టీఓ చలాన్‌ అనుకుని...

ఆర్‌టీఓ చలాన్‌ అనుకుని...

ఆర్‌టీఓ ట్రాఫిక్‌ చలాన్‌ పేరుతో వచ్చిన నకిలీ (ఏపీకే) ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో ఓ విద్యార్థిని రూ.2,75 లక్షలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.

ఎర్త్ అవర్..  హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్.. హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్‌లో భాగంగా ఈరోజు ఒక గంట పాటు అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చింది.

వాటర్‌బోర్డు లోగో దుర్వినియోగం చేస్తే కేసులు

వాటర్‌బోర్డు లోగో దుర్వినియోగం చేస్తే కేసులు

వాటర్‌బోర్డు అధికారిక లోగోను ప్రైవేట్‌ నీటి ట్యాంకర్‌ యజమానులు అనధికారికంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి హెచ్చరించారు.

రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

టప్పాచబుత్ర పోలీస్‏స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులపై సైతం దాడులకు దిగుతూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు.

భరత్‌నగర్‌లో కుళ్లిన చికెన్‌ సరఫరా

భరత్‌నగర్‌లో కుళ్లిన చికెన్‌ సరఫరా

ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కుళ్లిన చికెన్‌ను నిల్వ ఉంచి భరత్‌నగర్‌ పరిధిలోని హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన వంకాయ, టమాటా

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన వంకాయ, టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 13, బెండకాయ 35, పచ్చి మిర్చి 43లకు విక్రయిస్తున్నారు.

బియ్యపు గింజలపై శ్రీరామనామం

బియ్యపు గింజలపై శ్రీరామనామం

శ్రీరామ, శ్రీరామ శ్రీరామ.. అంటూ చాలా మంది భక్తులు రామకోటి రాస్తుంటారు. కానీ చందానగర్‌లో నివాసముంటున్న చలువాది మల్లి విష్ణు వందన అనే గృహిణి.. నోట్‌ బుక్కుల్లో గాకుం డా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి