• Home » Hindupur

Hindupur

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

HDP CHAIRMEN: ఏ విచారణకైనా సిద్ధం

HDP CHAIRMEN: ఏ విచారణకైనా సిద్ధం

పట్టణంలో ఇటీవల జరిగిన మురుగు కాలువల పూడికతీతలో ఏవిచారణకైనా సిద్ధమని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ సవాల్‌ చేశారు. శుక్రవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం చైర్మన అధ్యక్షతన నిర్వహించారు.

FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలు సీజ్‌చేస్తామని తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు.

GANESH: మొదలైన చవితి సందడి

GANESH: మొదలైన చవితి సందడి

పట్టణంలో చవితి సందడి మొదలైంది. వాడవాడలా, వీధివీధిన విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు యువకులు పోటీపడుతున్నారు. చవితి రోజు పూజా సామగ్రి కొనుగోలుకు యువత తరలి వస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యారు.

Vande Bharat train: హిందూపూర్‌ ఏరియా వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

Vande Bharat train: హిందూపూర్‌ ఏరియా వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

నగరం నుంచి హిందూపూర్‌ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్‌) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

CROPS INSPECTING: పొలాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు

CROPS INSPECTING: పొలాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు

మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన రైతుల పొలాలను తహసీల్దార్‌ ఉదయ్‌శంకర్‌రాజు పరిశీలించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ఓ పట్టాన తెగదే..’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ చేతన, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ స్పందించి రొద్దం తహసీల్దార్‌తో ఆరాతీశారు.

TDP: పురం రోడ్ల అభివృద్ధికి రూ.45 కోట్లు

TDP: పురం రోడ్ల అభివృద్ధికి రూ.45 కోట్లు

హిందూపురం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రహదారులు, వంతెన నిర్మాణం కోసం రూ.45కోట్లు నిధులు విడుదలైనట్లు మున్సిపల్‌ చైర్మన రమేష్‌, ఎమ్మెల్యే పీఏ వీరయ్య తెలిపారు.

శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయించండి

శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయించండి

లక్ష్మీనరసింహస్వామి కొండపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు ఎకరం భూమి కేటాయించాలని బలిజ కులస్థులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయల 516పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

HAZ: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

HAZ: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హజ్‌కమిటీ రాష్ట్ర చైర్మన హుస్సేనబాషాసాబ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయం వద్ద ఆయన్ను హిందూపురానికి చెందిన ముస్లింలు సత్కరించారు.

CROP: మొక్కజొన్న సాగుపై అన్నదాత ఆసక్తి

CROP: మొక్కజొన్న సాగుపై అన్నదాత ఆసక్తి

రబీసీజనలో విరివిగా వరిసాగుచేసే రైతన్నలు మొక్కజొన్న సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరి సాగుకు ఖర్చులు భారం కావడంతోనే మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన మొదలుకాగానే బీపీటీ, సోనామసూరీ రకం వరిపైర్లు సిద్ధం చేసేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి