Home » Himachal Pradesh
దారుణ అక్షర దోషాలతో చెక్కు రాసిచ్చిన ఓ ప్రభుత్వ టీచర్పై హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
సహజసిద్ధంగా అందంతో మెరిసే కొండ ప్రాంతాలు, ఇప్పుడు వర్షాల విలయంలో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాల కారణంగా అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వర్షాకాలం సీజన్లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
కొండచరియలు స్కూటర్తో సహా అతడ్ని కప్పెట్టేశాయి. సెర్చ్ ఆపరేషన్లో అతడి శవాన్ని వెలికితీశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి.
బియాస్ నది పొంగిపొర్లుతుండటంతో మనాలిలోని ఒక బహుళ అంతస్తుల హోటల్, నాలుగు దుకాణాలు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
హిమాచల్ప్రదేశ్లోని ఉనాలోని ఓ స్కూలులో నేషనల్ స్పేస్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హమీర్పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి అంతరిక్షంలోకి తొలిసారి వెళ్లినదెవరు? అని ప్రశ్నించారు.
స్వదేశంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, వేరే దేశాన్ని పొగిడినంత మాత్రాన అది నేరం కిందికి రాదని హిమాచల్ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అనేక జిల్లాలను అతలాకుతలం చేశాయి. వానల కారణంగా జూన్ 20 నుంచి ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 261 మంది మరణించారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Himachal Jodidar Brothers: అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు.