Home » Himachal Pradesh
స్వదేశంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, వేరే దేశాన్ని పొగిడినంత మాత్రాన అది నేరం కిందికి రాదని హిమాచల్ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అనేక జిల్లాలను అతలాకుతలం చేశాయి. వానల కారణంగా జూన్ 20 నుంచి ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 261 మంది మరణించారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Himachal Jodidar Brothers: అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు.
Brothers Carry 200kg Cow: ఆవును ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే 3 కిలోమీటర్లు కొండల్లోనే దాన్ని మోసుకుని తీసుకెళ్లాలి. అది చాలా రిస్క్తో కూడుకున్న పని. అదుపు తప్పి కిందపడితే.. ఆవుతో పాటు ఇద్దరి ప్రాణాలు పోతాయి. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రాణాలకు తెగించారు.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 383 రోడ్లను మూసేశారు.
ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని వివాహమాడారు...! అవును ఇది నిజమే.. అదేమిటి వారేమైనా చదువు సంధ్యలు
ఒకే మహిళను పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ముల ఉదంతం ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో వెలుగు చూసింది. ఈ వివాహం చట్టబద్ధతపై స్థానిక లాయర్లు పలు వివరాలు వెల్లడించారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Himachal Brothers: ట్రాన్స్ గిరిలోని బధన గ్రామంలో గత ఆరేళ్లలో ఇలాంటివి ఐదు పెళ్లిళ్లు జరిగాయి. ప్రదీప్, కపిల్లు కూడా ఈ ఆచారాన్ని పాటించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ను పెళ్లి చేసుకున్నారు.
ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. రోడ్డులోని కొంత భాగం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.
భారీ వర్షాలతో అతలాకులతమైన హిమాచల్ప్రదేశ్లో ఓ పెంపుడు కుక్క అరుపు 67మందిని కాపాడింది.