• Home » High Court

High Court

Hyderabad: ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ  ఆలయం కూల్చివేతపై వివరణివ్వండి: హైకోర్టు

Hyderabad: ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ ఆలయం కూల్చివేతపై వివరణివ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12.. ఎమ్మెల్యే కాలనీలో గల పెద్దమ్మ అమ్మవారి ఆలయం కూల్చివేతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Banjara Hills: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం.. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

Banjara Hills: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం.. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

AP High Court: ఇద్దరు జీపీలు, ఓ స్టాండింగ్‌ కౌన్సిల్‌ నియామకం

AP High Court: ఇద్దరు జీపీలు, ఓ స్టాండింగ్‌ కౌన్సిల్‌ నియామకం

పీ హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు ఎస్‌.బాలమోహన్‌రావు..

High Court: యుద్ధానికి వెళ్తున్నట్లు ఆ రంగులేంటి?

High Court: యుద్ధానికి వెళ్తున్నట్లు ఆ రంగులేంటి?

హైడ్రా వాహనాలకు ఆర్మీ రంగులు వేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళుతున్నట్టు వాహనాలకు ఆ రంగులు ఏంటని ప్రశ్నించింది.

High Court: గోషామహల్‌లో ఓజీహెచ్‌ నిర్మాణం సర్కారు నిర్ణయం

High Court: గోషామహల్‌లో ఓజీహెచ్‌ నిర్మాణం సర్కారు నిర్ణయం

గోషామహల్‌ స్టేడియంలో ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ (ఓజీహెచ్‌) నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.

High Court: ‘కాళేశ్వరం’ రక్షణకు తీసుకున్న చర్యలేంటి?

High Court: ‘కాళేశ్వరం’ రక్షణకు తీసుకున్న చర్యలేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 39 ప్రకారం చేయాల్సిన పనుల అమలుపైనా వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

Delhi: కేంద్ర న్యాయశాఖ సంచలన నిర్ణయం

Delhi: కేంద్ర న్యాయశాఖ సంచలన నిర్ణయం

పలు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 16 మందిని పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Bhasker Reddy: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

Bhasker Reddy: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌‌లో వివరించారు.

Heart Attack: హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి

Heart Attack: హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి

హైకోర్టులో విధుల్లో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన న్యాయవాది, మాజీ స్పెషల్‌ జీపీ పర్సా అనంత నాగేశ్వర్‌ రావు(45) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.

High Court Orders: నాడు ఇతర రాష్ట్రాలకు ఎంతకిచ్చారు

High Court Orders: నాడు ఇతర రాష్ట్రాలకు ఎంతకిచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో యూనిట్‌ ధర రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా ఒప్పందం

తాజా వార్తలు

మరిన్ని చదవండి