Home » Heart Attack
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లానుంచేగాక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే... ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో వసతులు లేక రోగులు ఇబ్బందుతు పడుతున్నారు.
ధరాశివ్ జిల్లా ఉమర్గా టౌన్లో గణంత్ర వేడుకలు జరుగుతుండగా మోహన్ జాదవ్ గుండెపోటుతో కన్నుమూసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
కొంతమందికి ఎలాంటి కష్టం చేయకున్నా, వేడి లేకున్నా ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే.. కానీ మరీ ఎక్కువగా చెమటలు పట్టినా అది అనుమానించాల్సిన విషయమేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. మనం తినే ఆహారం గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
సాధారణంగా మగవారిలో కనిపించే ఛాతి నొప్పికి భిన్నంగా మహిళల్లో గుండె జబ్బు సంకేతాలు ఉంటాయి. ఇవి సకాలంలో గుర్తించడం వల్ల మీరు మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి సమయంలో ప్రచారం చేసి ఇంటికి తిరిగిన వెళ్లిన బుచ్చిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.
జెడ్డా నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానంలో నగరంలోని అంబర్పేటకు చెందిన మహ్మద్ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది మృతి చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.