Home » Health
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్య హై బీపీ. దీనిని మందులు లేకుండా నియంత్రించేందుకు ఇవిగో సింపుల్ చిట్కాలు..
ఏసీని సరైన విధంగా ఉపయోగించకపోతే అది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పిల్లలను ఏసీ గదిలో పడుకోబెట్టే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
ముక్కులో వేలు పెట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటుగా అనిపించినా, ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగించవచ్చు. ఈ అలవాటు ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు నేరుగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది.
నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ శ్వాస పీల్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి దర్శన్కు ‘ఊపిరి’ పోయడానికి జిల్లా యంత్రాంగం కదిలింది.
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దాహాన్ని తీర్చుకోవడానికి, కాసేపు ఉపశమనం పొందడానికి చాలామంది ‘కూల్ డ్రింక్స్’ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఈ డ్రింక్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏసీ నుంచి బయటకు రాగానే చాలా మంది తలనొప్పి, అలసటగా ఉందని అంటారు. అయితే, ఇలా ఎందుకు అనిపిస్తుందో ఆరోగ్య నిపుణుల ద్వారా మనం తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి పరుగెత్తడం మంచిదా లేక నడవడం మంచిదా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావవంతమైనదో ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక రక్తపోటును 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా కాలం వరకు ఎలాంటి లక్షణాలు లేకుండానే శరీరానికి నష్టం కలిగిస్తుంది. బీపీ నియంత్రణలో లేకపోతే పక్షవాతానికి దారితీసే అవకాశముంది.
వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉక్కపోతతో పాటు విపరీతమైన దాహం వేస్తోంది. ఈ క్రమంలోనే రక రకాల కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వైపు పరుగులు పెడుతుంటారు.