Home » Health
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
మంచి ఆరోగ్యానికి.. మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాగే చెవి ఆరోగ్యానికి కూడా కొన్ని ఆహారాలు మేలు చేస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
నేటి వేగవంతమైన జీవితంలో, పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం సర్వసాధారణం. అయితే, ఇటీవలి అధ్యయనం ప్రకారం, పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
2025 సంవత్సరం ఇక కేవలం కొన్ని గంటల్లో ముగియబోతోంది. అయితే, ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్లో ఏ డైట్ ప్లాన్లు ఉన్నాయో మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది.. దీంతో శరీరానికి కావాల్సిన డి విటమిన్ సరిగా అందదు. శరీరంలో కాల్షియం కొరతతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. మనం నిత్యం తినే కొన్ని పండ్లలో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? రాత్రిపూట చేతులు, కాళ్ళలో మంట అనేది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల ప్రధాన లక్షణం కావచ్చు. కాబట్టి, జీవనశైలిలో మార్పులు అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చాలా మంది వాల్నట్స్, బాదం తినడానికి ఇష్టపడతారు. కానీ వాటిని సరిగ్గా ఎలా తినాలో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల రోగాలు వెంటబెట్టుకు వస్తుంది. ఈ సీజన్లో వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది.