Home » Health
తరచూ ఆయాసం అనిపించడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. కానీ దీన్ని చిన్న విషయం అని తీసుకోవడం ప్రమాదకరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది శరీరంలో ఉన్న కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
మధుమేహం ఉన్నవారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వారు తినే ప్రతి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే సపోటా వంటి తీపి పండ్లు తినవచ్చా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ, వాటికంటే ముందు.. ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడం గురించి ఈ రోజుల్లో చాలా మంది విభిన్నమైన సలహాలను అనుసరిస్తున్నారు. కానీ వాటిలో చాలా వరకు అపోహలే ఉంటాయి. ఇప్పుడు, ప్రజలు నమ్మే సాధారణ అపోహల వెనుక ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పరగడుపున పండ్లు తినొచ్చా? తినకూడదా? తింటే ఏమవుతుంది? చాలామందిలో మెదిలే ప్రశ్న ఇది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవద్దని చెబితే.. మరికొందరు ఖాళీ కడుపుతోనే పండ్లను తినాలని..
‘సూరిమాను’ అసలు పేరు. జనవ్య వహారంలో ఉసిరిమాను అయ్యింది. సూరి అంటే సూర్యుడు. ఉసిరిలో సూర్యతేజస్సు ఉంది.
చిన్న పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. 'డ్రాఫ్ట్ నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026' ప్రతిపాదనల్లో భాగంగా.. రెండేళ్ల లోపు వయసున్న చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్లను వాడకూడదని కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండలతో శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పడిపోకుండా చెరకు రసం, నిమ్మరసం, కర్బూజా వంటి జ్యాస్లు తరచుగా తీసుకోవాలి. దీనితోపాటు భోజనంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
సమ్మర్లో రోజూ షూ వేసుకోవడం మంచిదేనా? దాని వల్ల పాదాల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో ఎక్కువసేపు కూర్చోవడం మన జీవనశైలిలో భాగమైపోయింది. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా చాలామంది సౌకర్యం కోసం కాళ్లు మడిచి లేదా పద్మాసనంలో కూర్చోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు శరీరానికి మంచిదేనా?