Home » Health
జెడ్డా నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానంలో నగరంలోని అంబర్పేటకు చెందిన మహ్మద్ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది తీవ్రమైన సమస్య. కాబట్టి, బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు ఏంటి? ఇది ఎవరికి ఎక్కువ ప్రమాదం? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాతావరణం మారడంతో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఇంటి నివారణలు ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, వీటిని తిన్న తర్వాత నీరు తాగడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
ఏపీలో మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మానవ జీవనశైలి వేగంగా మారిపోతోంది. తినే సమయాలు మారిపోయాయి, పడుకునే వేళలు పాటించడం లేదు. ఉదయం ఆఫీసుకు వెళ్లితే రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ఫుడ్, జంక్ ఫుడ్ వంటి ఆహారం తీసుకోవడం.. టెన్షన్స్, ఆందోళన వంటివి పెరిగిపోవడం జరుగుతోంది.
ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎండు ద్రాక్షకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో కొందరు నకిలీ ఎండు ద్రాక్షలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలతో కల్తీ ఎండు ద్రాక్షను ఈజీగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, బిగ్గరగా నవ్వడం కొంతమందికి చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే..
వాము అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని వంటల్లో కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు.. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల..
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా తాగితే గ్యాస్, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.