Home » Health
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. కానీ వాటిని సరైన సమయంలో తినకపోతే పూర్తి ప్రయోజనాలు దక్కవు. రోజులో ఏ సమయంలో అరటిపండు తింటే శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మందికి వెన్నునొప్పి సాధారణ సమస్యలా అనిపిస్తుంది. కానీ ఇది తరచుగా వస్తూ ఉంటే లేదా ఎక్కువకాలం కొనసాగితే, అది తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా మారే అవకాశం ఉంది. వెన్నునొప్పితో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గోళ్లలో వచ్చే మార్పులు శరీరంలోని అంతర్గత సమస్యలను ముందుగానే తెలియజేస్తాయి. చిన్న మార్పులను నిర్లక్ష్యం చేస్తే.. అవి భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన చాలా అవసరం. అయితే.. మీ గుండె బలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వరి పొలం మనకు అన్నాన్నే కాదు. తినడానికి ప్లేట్లు, తాగడానికి గ్లాసులు కూడా ఇస్తుంది. అడుగడుగునా ప్లాస్టిక్ భూతం భయపెడుతోంటే... పర్యావరణ హితమైన ఉత్పత్తులను తయారుచేస్తోంది ‘అగ్రీవేర్’ సంస్థ. ఆ విశేషాలే ఇవి...
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. కళ్లు సరిగా ఉంటే ప్రపంచాన్ని చూడగలం. కంటి సమస్యలు రాకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. ఏ ఆహారం తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో పోషకాలు మెండుగా ఉంటాయి. రోజూ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, పాలు ఎంత మేలు చేసేవి అయినప్పటికీ.. అందరికీ క్షేమకరం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పాలు ఎవరు తాగొద్దనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
విటమిన్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదు.. మనం రోజూ తినే ఆహారంలో ఆకు కూరలు చేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఆకుకూరలు ఆరోగ్యానికి ఒక నిధి. వీటి ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఇటీవల దేశంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిసారి డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, కొన్ని రకాల పండ్లు తింటే రక్తనాళాల పనితీరు మెరుగుపరిచి గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.