Home » Health Latest news
హృదయ సంబంధిత వ్యాధుల వల్లే దేశంలో ఎక్కువ మంది చనిపోతున్నారని మీకు తెలుసా..? దాదాపు 31 శాతం మరణాలకు ఇవే ప్రధాన కారణమట. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలోని..
బీపీ చెక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రెండు చేతులను పరీక్షించి బీపీని లెక్కించుకోవాలని అంటున్నారు. ఈ రెండు బీపీ రీడింగ్స్ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
డిప్రెషన్ అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య. అలా అని తేలిగ్గా తీసిపడేయద్దు. ఈ ఒక్క చిన్న సమస్య వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ ప్రాబ్లెం వల్లే కెరీర్లో పతనమయ్యారు. ఇంతకీ ఈ సమస్య ఎందుకొస్తుంది? ముందుగానే ఎలా గుర్తించాలి?
టమోటాలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయని చాలా మంది అంటుంటారు. ఇంతకీ ఈ మాట నిజమేనా? లేకపోతే అపోహా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..
వేకువజామునే చల్లనీళ్లతో స్నానం చేయడం అనే సంప్రదాయాన్ని భారతదేశంలో అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. ఈ అలవాటు మంచిదే అయినప్పటికీ.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కచ్చితంగా చల్ల నీటి స్నానానికి దూరంగా ఉండాల్సిందేనని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.
తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉండే పైనాపిల్ రుచి చాలా మందికి నచ్చుతుంది. విటమిన్-సి పుష్కలంగా ఉండే పైనాపిల్ ముక్కలు కాసిన్ని తిన్నా చాలు. తక్షణమే ఎనర్జీ వచ్చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి వ్యాధులను తరిమికొట్టే ఈ పండు అందరికీ మేలు చేయదు. ముఖ్యంగా ఈ 5 రకాల వాళ్లకి హానికరమని వైద్యులు సలహా ఇస్తున్నారు.
శారీరకంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఆఫీసులో పూర్తి స్థాయిలో పనిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డెస్క్ వర్క్ చేసే డయాబెటిస్ పేషెంట్లకు ఇది పెద్ద టాస్కే. అయితే, ఆఫీసు పనిలో బిజీగా ఉన్నా.. ఈ చిన్న మార్పులతో షుగర్ ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయవచ్చు. ఇంతకీ అరటి పువ్వు ప్రయోజనాలు ఏంటి? ఏఏ వ్యాధులను నయం చేస్తుంది? ఈ స్టోరీలో..
drink water before meal help weight loss: తక్కువ ఆహారం తింటే త్వరగా బరువు తగ్గుతారనే అపోహ ఉంది. అందుకే చాలామంది భోజనానికి ముందు నీళ్లు తాగుతారు. ఎక్కువ ఆకలి వేయదని. ఇంతకీ, ఈ పద్ధతి సరైనదేనా? ఈ అంశం గురించి హార్వర్డ్ పరిశోధకులు చెప్పిన షాకింగ్ నిజాలేంటి?
ఆరోగ్యానికి చాలా మంచివని ఈ 5 పండ్లను చిన్నాపెద్దా అందరూ విపరీతంగా తినేస్తుంటారు. కానీ, పురుగులమందులు అధిక మోతాదులో ఉండేది ఈ పండ్లలోనే. కాబట్టి, జర జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.