Home » Health Latest news
మనదేశంలో ప్రకృతి ప్రసాదించిన ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. అలాగే అనారోగ్యానికి గురైనప్పుడు ప్రకృతి నుంచి వచ్చిన మూలికలను ఔషదాలుగా మార్చి స్వస్థత పొందుతాం. ఇటీవల కాలంలో మెడిసిన్స్ వాడుతున్నాం కానీ..
సడెన్గా లేచి నిలబడినప్పుడు బీపీ తగ్గడాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని అంటారు. దీని వల్ల ఒక్కోసారి తల తిరిగినట్టు అనిపిస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, నివారణలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కంటి శుక్లాల రిస్క్ను పెంచే ఫుడ్స్ కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి జోలికి అస్సలు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఫుడ్స్ ఏవో కూలంకషంగా తెలుసుకుందాం.
నోటిలోని బ్యాక్టీరియా పార్కిన్సన్ వ్యాధికి కారణమవుతోందని ఓ కొత్త అధ్యయనం సంచలన విషయాన్ని వెల్లడించింది. దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ సరికొత్త విషయాన్ని వెల్లడించారు.
అలారం ఓ బ్యాకప్లాగా ఉండాలి కానీ, నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు. ఎలాంటి అలారం సాయం లేకుండా నిద్రలేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తయి ఉంటాయి.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఇంట్లో బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని ఓ కార్డియాలజిస్టు తెలిపారు. ఇలా ఎందుకో ఆయన వివరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మైగ్రేన్ సమస్య ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు పలు సింపుల్ చిట్కాలు ఇవిగో.. పైసా ఖర్చు లేని చిట్కాలు..
ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల చర్మ సౌందర్యం పెరగడంతో పాటు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.
స్వీట్స్ తినకపోయినా కొందరిలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బీపీ, షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారిలో గుండె పోటు ముప్పు రెట్టింపవుతుందని ఓ కార్డియాలజిస్టు తెలిపారు. మందులు సమయానికి వేసుకోని వారిలో కూడా ఇదే తరహా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.