Home » Health Latest news
మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వెన్ను, మెడ నొప్పి సాధారణ సమస్యలుగా మారాయి. చాలా మంది దీనిని ఒక చిన్న సమస్యగా భావిస్తారు. కానీ, ఇది క్రమంగా ప్రమాదకరమవుతుందని మీకు తెలుసా?
ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది మృతి చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎన్ఎస్ఏఐడీలు, స్టాటిన్స్, పీపీఇన్హిబిటర్స్ అనే మందులు ఎక్కువగా వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మెడిసిన్స్తో వచ్చే సమస్యలు ఏమిటో ఈ కథనంలో ఓసారి తెలుసుకుందాం.
సీతాఫలంను కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు సీతాఫలం తిన్న వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించవచ్చు.
సంతానం పొందాలనుకుంటున్న పురుషులు వేడి నీటి స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి వేడి నీటి స్నానానికి సంతానోత్పత్తి సామర్థ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సమయానికి ముందే కేవలం 1.3 కిలోల బరువుతో పుట్టిన ఒక బిడ్డ.. ఆసుపత్రిలోని NICUలో ఊపిరి కోసం పోరాడుతోంది. మరో బిడ్డ, పుట్టిన రెండు గంటలకే తల్లి ఒడిలో చేరకుండానే నీలి రంగులోకి మారిపోయింది. ఇంకొక చిన్నారి పాకడం కూడా నేర్చుకోకముందే..
మనదేశంలో ప్రకృతి ప్రసాదించిన ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. అలాగే అనారోగ్యానికి గురైనప్పుడు ప్రకృతి నుంచి వచ్చిన మూలికలను ఔషదాలుగా మార్చి స్వస్థత పొందుతాం. ఇటీవల కాలంలో మెడిసిన్స్ వాడుతున్నాం కానీ..
సడెన్గా లేచి నిలబడినప్పుడు బీపీ తగ్గడాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని అంటారు. దీని వల్ల ఒక్కోసారి తల తిరిగినట్టు అనిపిస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, నివారణలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కంటి శుక్లాల రిస్క్ను పెంచే ఫుడ్స్ కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి జోలికి అస్సలు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఫుడ్స్ ఏవో కూలంకషంగా తెలుసుకుందాం.
నోటిలోని బ్యాక్టీరియా పార్కిన్సన్ వ్యాధికి కారణమవుతోందని ఓ కొత్త అధ్యయనం సంచలన విషయాన్ని వెల్లడించింది. దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ సరికొత్త విషయాన్ని వెల్లడించారు.