Home » Health Latest news
భారత్లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇందుకు గల కారణాల్లో భారతీయుల శరీర తత్వం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ శరీర తత్వం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా అందరూ తినే వంకాయతో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి నిపుణులు చెప్పే దాని ప్రకారం వంకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన వారు ఎవరంటే..
భారతీయులు సాధారణంగా తినే స్నాక్స్తో అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ, డయాబెటిస్తో పాటు చివరకు క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువవుతుందని చెబుతున్నారు.
చేతులు, కాళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉండటం అనారోగ్యానికి సంకేతం కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే తేలికగా తీసుకోకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించడం మంచిది. సమస్య పదే పదే రిపీట్ అవుతున్నా, ఇతరఇతర లక్షణాలు కనిపించినా అది రక్తహీనత, థైరాయిడ్, మధుమేహం లేదా గుండె జబ్బుల సంకేతం కావచ్చు.
ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉసిరితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఉసిరి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మరి ఉసిరి తినకూడదని వారు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల డాక్టర్ల సలహా తీసుకోకుండానే చాలామంది చిన్న చిన్న సమస్యలకు మెడికల్ షాపుల్లో నచ్చిన మందులు తెచ్చేసుకుని ఇష్టారీతిన వాడుతున్నారు. పొరపాటున ఇవి వికటిస్తే ప్రాణాలే పోయినా ఆశ్చర్యం లేదు. అయితే, కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంట్లోనే నకిలీ మందులు, నిజమైన మందులకు మధ్య వ్యత్యాసాన్ని ఈజీగా పసిగట్టేయెచ్చు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు. డెంగ్యూ దోమలు విజృంభిస్తాయి. ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వైరల్ ఫీవర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి, డెంగ్యూ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించాల్సిందేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్లో టైప్-1, టైప్-2 అని రెండు రకాలున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఎక్కువగా పిల్లలు, యువకులలో కనిపిస్తుంది. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశమున్నందున అదనపు జాగ్రత్త అవసరం. మీ పిల్లల్లో ఈ సంకేతాలు కనిపిస్తుంటే జాగ్రత్త..
Gas Problems Remedies: చాలామంది తిన్న వెంటనే గ్యాస్ సమస్యతో తీవ్రంగా బాధపడుతుంటారు. పుల్లటి తేన్పులు, కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వంటి లక్షణాలు, తీవ్రనొప్పి కడుపును మెలిపెట్టేస్తు్న్నట్టే ఉంటుంది. పొట్టలో నుంచి గ్యాస్ బయటికి రాక నానా అవస్థ పడుతుంటారు. కానీ, ఈ పని చేస్తే క్షణాల్లో కడుపులోని గ్యాస్ మొత్తం వెలుపలికి వచ్చేస్తుందని డాక్టర్లు అంటున్నారు.
ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలు పారేయడం అనేది సర్వసాధారణం. ఇకపై అలా చేయకండి. ఎందుకంటే, ఖర్జూర పండులో ఎన్ని పోషకాలు ఉంటాయో.. అంతకుమించి దాని విత్తనాల నుంచి లభిస్తాయి. ఖర్జూర విత్తనాలు డయాబెటిస్ సహా ఎన్నో అనారోగ్యాలను నివారించడంలో సహాయపడాతాయి. అవేంటంటే..