Home » Health Latest news
14 రోజుల పాటు చక్కెర తినకుండా ఉంటే శరీరంలో అనేక మేలిమార్పులు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం కాలంలో మనం తినే ఆహార పదార్థాలు కొత్త రోగాలు తీసుకువస్తున్నాయి. మన ఇంట్లో దొరికే ఫుడ్తో బీపీ, షుగర్ రాకుండా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా?
సాధారణంగా అందరూ తినే పప్పు విషయంలో జనాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు కనిపించే నురగ హానికారకమని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే, పప్పుకు సంబంధించిన వాస్తవాలేమిటో కూడా వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..
కీరదోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వలన శరీరం హైడ్రేట్గా ఉంటుంది. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే, కొందరికి మాత్రం ఇవి కీడు చేస్తాయట.. పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కీరను తినొద్దట.. మరి ఎవరు తినొద్దు.. తింటే ఏమవుతుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మందికి ఉదయం నిద్ర లేచిన తరువాత టీ, కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఇక టీ ప్రియులు అయితే రోజుకు 4 నుంచి 5సార్లు టీ తాగుతుంటారు. ఇంకొందరు ..
కొత్త సంవత్సరం వచ్చేసింది. చాలా మంది నూతన సంవత్సరంలో తమ జీవితంలో మార్పుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్లో ఎదగడం కోసం, మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
మంచి ఆరోగ్యానికి.. మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాగే చెవి ఆరోగ్యానికి కూడా కొన్ని ఆహారాలు మేలు చేస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త పెరిగిందనే చెప్పాలి. అనారోగ్యకరమైన ఫుడ్స్కి దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అయితే, కొందరు మాత్రం టేస్ట్కి ప్రాధాన్యత ఇస్తూ ఇష్టమొచ్చినట్లుగా ఏదిపడితే అది తినేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై.. ఆ తరువాత బాధపడుతున్నారు. సమయం ప్రకారం ఆహారం తింటే..
చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది.. దీంతో శరీరానికి కావాల్సిన డి విటమిన్ సరిగా అందదు. శరీరంలో కాల్షియం కొరతతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. మనం నిత్యం తినే కొన్ని పండ్లలో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమైంది. డిసెంబర్ 31 అర్థరాత్రి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బిగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఎవరి ప్లాన్స్ వారు చేసుకుంటారు.