Home » Happy New Year
కొత్త ఏడాది వేళ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.
న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. సెలబ్రేషన్స్ కి వచ్చిన వాళ్లంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన స్విట్జర్లాండ్లో చోటు చేసుకుంది.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం, లక్ష్మీదేవి సూర్యాస్తమయ సమయంలో భూమిపై తిరుగుతుంది. తన భక్తుల ఇళ్లను సందర్శిస్తుంది. ఈ సమయం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్య ఉంటుంది. నూతన సంవత్సర మొదటి రోజు సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకొని లక్ష్మీ దేవిని స్వాగతించడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.
నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్ల విలువైన మద్యం సేల్ అయింది.
న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సచిన్ కూతురుగా పరిచయమై మంచి పాపులారిటీ సంపాదించుకున్న సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటుంది. లేటెస్ట్గా గోవాలో సారా.. ప్రత్యక్షమైనట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అద్భుత అనుభూతిని మిగులుస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను చక్కగా అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.