Home » Hamas
ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హమాస్ గాజాలోని ప్రజల్ని చంపుకుంటూ పోతే సహించం. హమాస్ను అంతం చేయటం తప్పితే మాకు వేరే దారి లేదు’ అని అన్నారు.
గాజా పౌరులపై దాడి చేయడానికి హమాస్ ప్లాన్ చేసిందట. ఈ విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా అమెరికాకు చేరాయి. దీంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో దాని ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు ఇవాళ విముక్తి లభించింది.
హమాస్ సంధికి ఒప్పుకుందని చెప్పేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూకు ఫోన్ చేసిన ట్రంప్ ఆయనపై మండిపడ్డారు. నేతన్యాహూ నిరాసక్తంగా వ్యవహరించడంతో ఆయనది ఎప్పుడూ వ్యతిరేక ధోరణే అంటూ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
శాంతి ఒప్పందం కుదుర్చునేందుకు డెడ్లైన్ సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు చివరి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఈ భూమ్మీద లేకుండా పోతారని వార్నింగ్ ఇచ్చారు.
భీకరంగా సాగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చరమాంకానికి చేరుకుంటోంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు భారత్, చైనా, రష్యా సహా దాదాపు అన్ని దేశాలు మద్దతునిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆమోదం తెలుపగా..
హమాస్కు చెందిన టాప్ మిలటరీ నేతలతో ఉబైదా సన్నిహితంగా ఉండేవాడు. రెండు దశాబ్దాలుగా గ్రూప్ సందేశాలను తరచు వీడియోల ద్వారా చేరవేసేవాడు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్యసమితి ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఇజ్రాయెల్ సైనిక చర్యలు పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని UN నివేదికలు..
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందని, వారిలో 18,430 మంది చిన్నారులేనని..
గాజాను ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ పేర్కొన్నారు. హమాస్ను గాజాకు విముక్తి కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.