Home » Guntur
టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన ధీరజ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.
పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తెనాలిలో మంత్రి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రెండుసార్లు కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. స్టీల్ ప్లాంట్ కాలుష్యం పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రష్యాలో మంత్రి నారా లోకేష్, యాండెక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, AI ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ ట్రాన్సిట్ షెడ్యూలింగ్పై చర్చించారు.
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం నాడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో సంవృద్ధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన్న మల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్లో ఆయన సరెండర్ అయ్యారు.
అమరావతిలో ప్రస్తుతం వేలాది మంది కార్మికులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.