Home » Goa
అపూర్వ గ్రామంలో నైట్క్లబ్ నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారని, ఇరుకైన ప్రవేశం మార్గం, తప్పించుకునే మార్గాలు లేకపోవడం, నిర్మాణంలో మండేస్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవా బిర్చ్ నైట్ క్లబ్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయారు. శనివారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు
శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.
గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అఖిల్కు పెట్టుబడికి 30 నుంచి 48 శాతం వరకు వార్షిక రాబడి ఇస్తామని నమ్మించి కొందరు డిపాజిట్లు సేకరించారు.
అశోక్గజపతిరాజు గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Goa Governor: గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అలాగే హర్యానా గవర్నర్గా ఆషింకుమార్ ఘోష్ను రాష్ట్రపతి నియమించారు.
Bengaluru Man: సోమవారం సాయంత్రం స్థానికులు రోషిణి శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.