Home » Goa
శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.
గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అఖిల్కు పెట్టుబడికి 30 నుంచి 48 శాతం వరకు వార్షిక రాబడి ఇస్తామని నమ్మించి కొందరు డిపాజిట్లు సేకరించారు.
అశోక్గజపతిరాజు గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Goa Governor: గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అలాగే హర్యానా గవర్నర్గా ఆషింకుమార్ ఘోష్ను రాష్ట్రపతి నియమించారు.
Bengaluru Man: సోమవారం సాయంత్రం స్థానికులు రోషిణి శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Rowdy Sheeter Arrest: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్ సృష్టించాడు. కాసినో ఈవెంట్ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి పారిపోయి హైదరాబాద్ వస్తుండగా గోవా దబోలిమ్ ఎయిర్ పోర్టు వద్ద రౌడీ షీటర్ను గోవా పోలీసులు పట్టుకున్నారు.
గోవాలోని శ్రీ లెరాయీ దేవీ ఆలయం యాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
గోవా దేవాలయం తొక్కిసలాట వెనుక విద్యుదాఘాతం కారణమైన ఉండొచ్చన్న కథనాలు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.