Home » Goa
అనుమతి లేకుండా గోవాలో టూరిస్టుల ఫొటోలు, వీడియోలు తీస్తే నిందితులను 24 గంటలపాటు జైల్లో పెట్టాల్సి వస్తుందని స్థానిక పోలీసులు తాజాగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయొద్దని హెచ్చరించారు.
పదవులో, పొజిషన్ కోసమే తాను రాజకీయాల్లోకి చేరలేదని, జవాబుదారీతనం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు వర్గాల వాణిని ప్రతిబింబించే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతామనే ఆప్ వాగ్దానంతో రాజకీయాల్లోకి వచ్చానని పాలేకర్ చెప్పారు.
మారిటైం సవాళ్లను ఎదుర్కొనే రీతిలో సముద్ర ప్రతాప్ యుద్ధ నౌకను తయారు చేసినట్టు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. మారిటైం పొల్యూషన్, ఫైర్ పైటింగ్, సముద్ర, పర్యవరణ రక్షణతో పాటు కోస్తా తీరప్రాంతాల్లో పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తుందన్నారు.
గోవా అభివృద్ధి దిశగా ఎన్డీయే చేస్తున్న ప్రయత్నాలకు ప్రజాతీర్పు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం పునరకింతమవుతుందని ప్రధాని పేర్కొన్నారు.
జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన ఓటర్లకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ-ఎంజీపీ (ఎన్డీయే) కూటమి నుంచి గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం కేసులో లూథ్రా బ్రదర్స్ను థాయిలాండ్లో అరెస్టు చేశారు. వీరిని ఇవాళ ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ పాటియాలా కోర్టులో హాజరు పర్చారు. అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఆరు రోజులుగా తన భార్య నిద్రపోవడం లేదని, ఇంటి నుంచి బయటకు రావడం మానేసిందని, మానసిక క్షోభతో బరువు కూడా ఐదు కిలోలు తగ్గిందని బుకిన్ తెలిపారు.
గోవా నైట్క్లబ్ ప్రమాదానికి కారకులైన లూథ్రా సోదరులు తాజాగా అరెస్ట్ అయ్యారు. థాయ్లాండ్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు పర్యాటకులు పోటెత్తనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి నైట్ క్లబ్ అగ్నిప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా నైట్ క్లబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్లో బాణసంచాపై నిషేధం విధించింది.