Home » Goa
ప్రయాణం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు సమ్మర్ సెలవులు(summer holidays) వచ్చిన క్రమంలో అనేక మంది టూర్ల కోసం ప్లాన్ చేస్తుంటారు. వీకెండ్ టూర్ వెళ్లాలనుకునే వారి కోసం కూడా ఇది స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ నుంచి గోవా(hyderabad to goa)కు అతి తక్కువ బడ్జెట్(low budget)లో ఎలా వెళ్లాలో ఇప్పుడు చుద్దాం.
దేశంలోని విమానయాన రంగంలోకి మరో కొత్త ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఇవి ఏకంగా అత్యంత తక్కువ ధరల్లో ఉండటం విశేషం. ఇటివల హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా చోరులు దొంగతనాలను జల్సాల కోసం చేస్తారు. మరికొందరు ఆకలి బాధతో చేస్తారు. ఇంకొందరు పని దొరక్క చేస్తుంటారు. అలా ఓ దొంగ యాపిల్ ఐఫోన్ని దొంగతనం చేశాడు. అది దేనికోసం తాకట్టు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. పావ్ భాజీ కోసం ఏకంగా ఐఫోన్నే అమ్మాడు.
ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను గోవాలో పట్టుకున్నారు. సౌరవ్, ఆశిష్ను గోవాలో పట్టుకున్నామని, మరికరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది.
బాణసంచా కాల్చడం వల్ల ఇటలీ రాయబారి భార్య తలకు గాయాలయ్యాయి. దీంతో గోవా పోలీసులు రిసార్ట్ యజమానిపై కేసు నమోదు చేశారు. అయితే అసలేమైందో ఇప్పుడు చుద్దాం.
రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.
గోవాలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు ఘటన మరువక ముందే మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా వస్తుందనే కారణంతో ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు.
గోవాలో సంచలనం సృష్టించిన కుమారుడి హత్య కేసు నిందితురాలిని మరింతగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సుచనా సేథ్ (Suchana Seth)కు మానసిక పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం గోవాలో కన్న కొడుకుని సుచనా కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే.