• Home » GHMC

GHMC

Hyderabad Rain Alert: రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ..

Hyderabad Rain Alert: రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ..

నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్‌‌పుర, సోమాజిగూడ, మల్కాజ్‌‌గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్‌‌లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

AV Ranganath: బాధ్యులపై చర్యలకు ఆదేశం..

AV Ranganath: బాధ్యులపై చర్యలకు ఆదేశం..

యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్‌ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.

Hyderabad: క్యాచ్‌పిట్‌లో పడిన చిన్నారి..

Hyderabad: క్యాచ్‌పిట్‌లో పడిన చిన్నారి..

ఓ చిన్నారి వరద నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తల్లి అప్రమత్తతతో క్షేమంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మౌలా కా చిల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సల్మాన్‌ కుమార్తె జైనబ్‌ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో యూకేజీ చదువుతోంది.

GHMC: జీహెచ్‌ఎంసీలో ఇన్వెంటరీ యాప్‌..

GHMC: జీహెచ్‌ఎంసీలో ఇన్వెంటరీ యాప్‌..

అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ర్టానిక్‌ వస్తువుల సమగ్ర జాబితా డిజిటలైజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్వెంటరీ యాప్‌ రూపకల్పనకు ఐటీ విభాగం కసరత్తు ప్రారంభించింది.

Yakatpura Incident: మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఐదేళ్ల బాలిక.. స్పందించిన చార్మినార్ జోనల్ కమిషనర్

Yakatpura Incident: మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఐదేళ్ల బాలిక.. స్పందించిన చార్మినార్ జోనల్ కమిషనర్

హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రెండురోజులు నీటి సరఫరా బంద్‌

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రెండురోజులు నీటి సరఫరా బంద్‌

కూకట్‌పల్లి జలమండలి పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని జీఎం హరిశంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్‌-1 డయా వాల్వుల మార్పు పనుల్లో భాగంగా 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Hyderabad Ganesh Immersions: కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. ప్రణాళికలు రచిస్తున్న జీహెచ్ఎంసీ

Hyderabad Ganesh Immersions: కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. ప్రణాళికలు రచిస్తున్న జీహెచ్ఎంసీ

ఖైరతాబాద్, కూకట్‌‌పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌‌తోపాటు నగరవ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు.

CM Revanth Reddy Appreciates Officials: తెలంగాణలో శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం

CM Revanth Reddy Appreciates Officials: తెలంగాణలో శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

GHMC Worker Death in Ganesh immersion Duties: వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

GHMC Worker Death in Ganesh immersion Duties: వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

Vinayaka Nimajjanam in Hyderabad:  గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

Vinayaka Nimajjanam in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి