Home » GHMC
హెచ్ఎండీఏ(HMDA)లో ప్లానింగ్, ఇంజనీరింగ్, అర్బన్ ఫారెస్టు ఇతర విభాగాల్లో భారీగా ఖాళీలున్నాయి. ప్లానింగ్ విభాగం సీటులో కూర్చుంటే ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకోవచ్చనే ప్రచారం ఉన్నది.
కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్కేసర్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి కొండాపూర్(Kondapur)కు గురువారం నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఘట్కేసర్ నుంచి కొండాపూర్కు, రాజేంద్రనగర్ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 రూట్లో రాజేంద్రనగర్ నుంచి అరాంఘర్ మీదుగా కొండాపూర్కు రెండు సర్వీసులు నడపనున్నారు.
గ్రేటర్లో మళ్లీ మెట్రో డీలక్స్ బస్సులు(Metro Deluxe Buses) అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల(Electric buses) రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. గ్రేటర్ జోన్ పరిధిలో సెప్టెంబర్ నాటికి 300 మెట్రో డీలక్స్ బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.
‘నేను పని చేస్తేనే.. నా పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా పని చేస్తుంది అని నమ్ముతా. నేను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటేనే వాటి పరిష్కారానికి ఏం చేయాలో తెలుస్తుంది.
Telangana: భాగ్యనగరంలో భారీీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు వర్షం కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగరానికి వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ట్రాన్స్ఫర్ డెవల్పమెంట్ రైట్స్ (టీడీఆర్) బ్యాంకును ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన టీడీఆర్ బ్యాంకు(TDR Bank) భూ నిర్వాసితులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
నగర రవాణా గతిని మార్చేసిన మెట్రో రైళ్లకు(Metro trains) రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రభుత్వం రెండోదశ పనులపై దృష్టి సారించింది. మెట్రో రైళ్లను నడిపించలేని ప్రాంతాలకు అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేయాలని నగరవాసులు కోరుతున్నారు.
ఎక్సైజ్ శాఖలో కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ఇంకా మోక్షం కలగడంలేదు. ఇందుకు సంబంధించి నాలుగేళ్ల కింద టే జీవో విడుదలైనా ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది.
హైదరాబాద్లోని ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్పేట వరకు ఈ రెండు మార్గాల్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఆదాయ, వ్యయ అంచనాలు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.