Home » GHMC
సమస్యల మీద స్పష్టత.. పరిష్కారాలపై అవగాహన.. పక్కా ప్రణాళిక.. హడావిడి నిర్ణయాలకు బదులు దీర్ఘకాల ప్రయోజనాల మీద ఫోకస్. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్నదే తన ధ్యేయం అంటున్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తొలి కమిషనర్ జి. సృజన.
జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.
నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మణికొండలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా సీజ్ చేసింది. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల స్థలాలను స్వాధీనం చేసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా పెనాల్టీ విధించాలని నిర్ణయించింది. ఇప్పటికీ నగరంలోని కొన్ని ఏరియాల్లో చెత్తాచెదారంతో నిండిఉన్నాయి. అయితే.. ఇకనుంచి రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధించాలని నిర్ణయించారు.
మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది..
జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో 11 వేల 460 కోట్ల రూపాయల మెగా బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటిదొంగలు ఎక్కువయ్యారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన కొంతమంతి అధికారులు వాటిని ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఓ వ్యవహారం అధికారుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది.
నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.