Home » GHMC
హైదరాబాద్ నగరం ముషీరాబాద్లోని చిలకలగూడ రిజర్వాయర్ పరిధిలో వాటర్ ట్యాంక్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని ఆయన ఎవరి పక్కన నిలుచున్నారో అందరికీ తెలుసునన్నారు.
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
భాగ్యనగరంలోని కీలకమైన షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్ కారిడార్'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వేసవిలో డిమాండ్కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి ప్రకటించారు.
బడంగ్పేట్ అవనీతి కేసులో అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.
హైదరాబాద్లోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.
ఎర్త్ అవర్లో భాగంగా ఈరోజు ఒక గంట పాటు అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.
బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్ఎంసీ సిబ్బంది బేగంపేట షెల్డర్ హోమ్కు తరలించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్వీట్కు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ స్పందించారు.