• Home » GHMC

GHMC

మెట్రోస్టేషన్ల కింద స్టాళ్లపై హైకోర్టు సీరియస్.. జీహెచ్ఎంసీకి కీలక ఆదేశాలు

మెట్రోస్టేషన్ల కింద స్టాళ్లపై హైకోర్టు సీరియస్.. జీహెచ్ఎంసీకి కీలక ఆదేశాలు

మెట్రోస్టేషన్ల కింద పాదచారుల కోసం కేటాయించిన ఫుట్‌పాత్ ప్రాంతాల్లో స్టాళ్ల ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పాదచారులు నడిచే ప్రాంతాలను లీజుకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

జీహెచ్‌ఎంసీ ఆఫీస్‏లో పాముల సయ్యాట

జీహెచ్‌ఎంసీ ఆఫీస్‏లో పాముల సయ్యాట

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రెండు పాముల సయ్యాటతో ఉద్యోగులు ఆందోళన చెందారు.

‘అనంత’మైన ఆస్తులు.. సంపాదనంతా ఉద్యోగంలో చేరాకే!

‘అనంత’మైన ఆస్తులు.. సంపాదనంతా ఉద్యోగంలో చేరాకే!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్‌బోర్డు జనరల్‌ మేనేజర్‌ అనంత లక్ష్మీకుమార్‌కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది.

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్  అరెస్ట్

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సీవరేజీ బోర్డుకు చెందిన రెడ్‌హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.

 వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్ నగరం‏ ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్‌ పరిధిలో వాటర్‌ ట్యాంక్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే: బీజేపీ ఎంపీ

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే: బీజేపీ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని ఆయన ఎవరి పక్కన నిలుచున్నారో అందరికీ తెలుసునన్నారు.

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు

భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్‌ కారిడార్‌'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

24/7 ట్యాంకర్ల సరఫరా

24/7 ట్యాంకర్ల సరఫరా

వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి