• Home » GHMC

GHMC

 వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్ నగరం‏ ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్‌ పరిధిలో వాటర్‌ ట్యాంక్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే: బీజేపీ ఎంపీ

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే: బీజేపీ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని ఆయన ఎవరి పక్కన నిలుచున్నారో అందరికీ తెలుసునన్నారు.

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు

భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్‌ కారిడార్‌'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

24/7 ట్యాంకర్ల సరఫరా

24/7 ట్యాంకర్ల సరఫరా

వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు.

బడంగ్పేట్ అవినీతి కేసు.. 10 మంది అధికారులపై వేటు

బడంగ్పేట్ అవినీతి కేసు.. 10 మంది అధికారులపై వేటు

బడంగ్పేట్ అవనీతి కేసులో అధికారులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..

హైదరాబాద్‌లోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.

ఎర్త్ అవర్..  హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్.. హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్‌లో భాగంగా ఈరోజు ఒక గంట పాటు అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చింది.

రోజుకు 8000 ట్యాంకర్లు..

రోజుకు 8000 ట్యాంకర్లు..

హైదరాబాద్‌ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్‌బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్‌ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది బేగంపేట షెల్డర్‌ హోమ్‌కు తరలించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ట్వీట్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి