Home » Food
కొన్ని హోటళ్లలో ఆహారం చేసే విధానం చూస్తే బయట తిండిపైనే విరక్తి వచ్చేలా ఉంటుంది. మరికొందరైతే వంట తయారీ విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. కొందరు శుభ్రత పాటించకుండా వంట చేస్తుంటే.. మరికొందరు కావాలనే అందులో ఉమ్మివేయడం, మూత్రం పోయడం వంటి దారుణమైన పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి..
చాలా మంది వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన రెసిపీలతో వంటలను సిద్ధం చేస్తుంటే.. మరికొందరు వంట చేసే విధానంలో వివిధ రకాల స్టైల్స్ను చూపిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ..
ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దానిపై ప్రజల్లో నమ్మకం పెంచుతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
వెంకటగిరి రూరల్ మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన రైతు కూలీలు అదే గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పని చేసేందుకు ఇవాళ (సోమవారం) ఉదయం యథావిధిగా వెళ్లారు. మధ్యాహ్నం వరకూ ఎప్పటిలాగానే వారంతా హుషారుగా, సంతోషంగా పని చేశారు.
డ్రైఫ్రూట్స్ లో అంజీర గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పుకున్నా తరిగి పోనన్ని లాభాలున్నాయి. రోజూ ఉదయాన్నే అంజీరను ఈ విధంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు...
ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారమైనా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే ఈ ఉప్పుకు గడువు తేదీ ఉందా. ఉంటే ఎన్నేళ్లు ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
‘భోజనం నాణ్యత కోసం నియమించిన ప్రత్యేక అధికారి ఆమోదం తెలిపిన తరువాతే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాం. ఒకవేళ హాస్టల్లో భోజనం బాగోలేకపోతే.. మేడమ్ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలంటూ పిల్లలకు సూచించాను.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనలపై నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు.
ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలే కానీ విద్యార్థులు, గురుకులాలతో రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. సిద్దిపేటలోని మహత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్తో కలిసి మంత్రి తనిఖీ చేశారు.