Home » Fire Accident
ఇవాళ(బుధవారం) హైదరాబాద్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భోలక్పూర్ గుల్షన్ నగర్లో స్క్రాప్ గోదాం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
ఢిల్లీలో మంగళవారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులంతా మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
చలి కాలంలో వేడి నీటిని అందించే గీజర్ల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా మంది గాయాల పాలయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రిలో గీజర్ సిలిండర్ పేలిపోయింది
ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటన అచ్యుతాపురం సెజ్లో సంభవించింది. రాంబిల్లి మండలం ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు దట్టంగా వ్యాపించాయి.
ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్లోని స్టోర్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.
ఉప్పల్లోని లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్షాప్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డెర బస్తీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
లింగంపల్లిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ నిర్మాణ సంస్థకు చెందిన కూలీలు ఏర్పాటు చేసుకున్న షెడ్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.