Home » Fire Accident
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విజ్ఞాన్ విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేజిఆర్ కన్వెన్షన్ను అనుకోని ఉన్న ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు ధాటికి భూమి కంపించడమే కాకుండా, సమీపంలోని ఇళ్లు, షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు.
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా టంగుటూరులోని ఓ పొగాకు కంపెనీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగాకు బేళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధమయ్యాయి.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు..
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడుకు నార బాంబులు కారణమని తెలుస్తోంది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై పీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం..
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.