• Home » Fire Accident

Fire Accident

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి..

ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి..

బిహార్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మొక్కజొన్న లారీలో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

మొక్కజొన్న లారీలో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హౌరా స్టేషన్‌లో మిథిలా ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు వెనుక భారీ కుట్ర!

హౌరా స్టేషన్‌లో మిథిలా ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు వెనుక భారీ కుట్ర!

హౌరా-రక్సాల్ మిథిలా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు సాధారణ ప్రమాదం కాదని, దీని వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఓ వ్యక్తి ఒక వస్తువును విసిరేయడం, అది పడిన తర్వాత మంటలు చెలరేగడం వంటి విస్తుగొలిపే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి NH-44పై ప్రయాణిస్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పాతబస్తీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాతబస్తీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాతబస్తీ మదీనా సమీపంలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి.

గుంటూరులో అగ్ని ప్రమాదం.. డ్రైనేజీ పైపుల దగ్ధం

గుంటూరులో అగ్ని ప్రమాదం.. డ్రైనేజీ పైపుల దగ్ధం

గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

రైళ్లలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర.. రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడి

రైళ్లలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర.. రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడి

రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి