Home » Fire Accident
పాతబస్తీ బహదూర్పురా చౌరస్తా వద్ద గల ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నగా మొదలైన మాటలు ఒక్కసారిగా గోదాం అంతటా వ్యాపించాయి. గమనించిన సిబ్బంది అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని P&T కాలనీలో చోటుచేసుకుంది. పార్క్ చేసిన కారు కింద టపాసులు పేలాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా, ఆందోల్ శివారులోని టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి అగ్గి రాజేయడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ (సీఏఏబీ) పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరి మహమూద్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో కొంచెంసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ మంటలు, పెద్ద ఎత్తున పొగలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటనకు కారణం ఇంకా తెలియలేదు. చుట్టుపక్కల..
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చారు.
తాజ్ మహల్ సదరన్ గేట్ సమీపంలోని ఛాంబర్స్ మీదుగా వెళ్లే ఎలక్ట్రిక్ లైన్లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని ఏఎస్ఐ అధికారులు, టోరెంట్ పవర్ అధికారులకు తెలియజేశారు.
తెలంగాణలో ఆదివారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మణికొండ, మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.
నగరంలోని బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.