Home » Fire Accident
అనంతపురం: నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెండిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
Hyderabad: హైదరాబాద్లోని కొండాపుర్లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్లోని గేలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్: శివారులోని బాలాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Madanapalle Sub Collector Office: ఈ ఏడాది జులైలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న గౌతమ్ తేజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానశ్రయ పరిధిలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణం జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తులో మంటలు..
భాగ్యనగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. గురువారం సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
తమిళనాడులో దిండుగల్లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
60 మందికిపైగా భక్తులతో ఉన్న బస్సు ఆకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఆ క్రమంలోనే గమనించిన డ్రైవర్ తెలివిగా వ్యవహరించి సకాలంలో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. ఆ తర్వాత ఏమైందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సీసీఐ గోదాములో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.52 కోట్ల విలువ చేసే పత్తి కాలి బూడిదయ్యింది. అగ్నిమాపక దళం తొమ్మిది గంటల పాటు కష్టపడినా ఫలితం లేకండాపోయింది.
వాహనాల పార్కింగ్ స్థలంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో లోపల పార్క్ చేసిన వందలాది కార్మికుల బైక్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.