• Home » Encounter

Encounter

రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు 30 ఏళ్లు

రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు 30 ఏళ్లు

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ కాలనీలో జరిగిన ఎన్‌కౌం టర్‌కు నేటితో ముప్పైయేళ్లు పూర్త య్యాయి.

రాజౌరిలో ఎన్‌కౌంటర్, బలగాల ఉచ్చుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు

రాజౌరిలో ఎన్‌కౌంటర్, బలగాల ఉచ్చుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా డొరిమల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారంనాడు ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పోలీసుల సంయుక్త బృందం వలలో ఇద్దరు నుంచి ముగ్గురు పాక్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. పాకిస్థాన్‌ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్‌ సైఫుల్లా ను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో (Kishtwar District) ఆదివారంనాడు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

స్వగ్రామానికి మావోయిస్టు చందర్ మృతదేహం.. కన్నీటి పర్యంతమైన ఇస్రోజీవాడి

స్వగ్రామానికి మావోయిస్టు చందర్ మృతదేహం.. కన్నీటి పర్యంతమైన ఇస్రోజీవాడి

పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావో నేత లోకోటి చందర్ మృతదేహం ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పౌరహక్కుల సంఘాల నేతలు వాపోయారు.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా..

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.

Encounter: భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Encounter: భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

జమ్మూలోని కథువా జిల్లాలో మంగళవారం నాడు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్న విషయం తెలిసి భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... భద్రతా బలగాల ఉచ్చులో ముగ్గురు టెర్రరిస్టులు

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... భద్రతా బలగాల ఉచ్చులో ముగ్గురు టెర్రరిస్టులు

జమ్మూకశ్మీర్‌లో ఎస్‌ఓజీతో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి