Home » Encounter
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. పాకిస్థాన్ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ సైఫుల్లా ను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో (Kishtwar District) ఆదివారంనాడు ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావో నేత లోకోటి చందర్ మృతదేహం ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది భూటకపు ఎన్కౌంటర్ అంటూ పౌరహక్కుల సంఘాల నేతలు వాపోయారు.
ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావో కీలక నేత పాపారావు టార్గెట్గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.
జమ్మూలోని కథువా జిల్లాలో మంగళవారం నాడు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్న విషయం తెలిసి భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి.
జమ్మూకశ్మీర్లో ఎస్ఓజీతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
నిన్న పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు నేత హిడ్మా మృతిపై మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన అన్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత హిడ్మాను కాల్చి చంపారని..
మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, అనుచరులతో కలిపి మొత్తం ఆరుగురు ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఇంతకూ ఎవరీ మద్వి హిడ్మా.