Home » Encounter
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
జమ్మూకశ్మీర్ కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులపై దాడి చేశారు.
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
గుమ్లా ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు.
భద్రతా బలగాల ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు నక్సల్ కమాండర్లపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గోగి గ్యాంగ్ సభ్యులను లల్లూ, ఇర్పాన్గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా, నితీష్ అనే మరో సభ్యుడు కూడా పట్టుబడ్డాడు. ఇద్దరు ముఠా సభ్యులు సమీప ప్రాంతంలోకి పారిపోగా ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ మళ్లీ ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం, కుల్గాం జిల్లా మరోసారి పేలుళ్ల శబ్దాలతో నిండిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
సమందర్ చాచాగా కూడా పాపులర్ అయిన బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎలాంటి క్లిష్ట మార్గాలలోనైనా ఉగ్రమూకలను భారత్లోకి చొరబడేలా ఇతను సహాయం చేసేవాడు.