Home » Elon Musk
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించి రోజులైనా గడవకుండానే ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ షేర్లు భారీగా పతనం అయ్యాయి.
వరుసగా రెండ్రోజులు లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు బుధవారం కూడా సానుకూలంగానే మొదలయ్యాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ భూమండలంపై ఒక కొత్త ఆర్థిక చరిత్రను లిఖించారు. కలలో కూడా ఊహించలేని సంపదను పోగేసుకున్నారు. స్పేస్ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది.
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపీఓ (IPO) వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కూడా మార్చేసింది. వారిలో ఒక వెల్డర్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అపరకుబేరుడైన ఎలాన్ మస్క్ ప్రస్తుతం 400 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం ఉన్న ఇంటిలో ఉంటున్నారు. పనిపై ఏకాగ్రత చెదరని విధంగా తన కంపెనీలకు దగ్గరగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని ఇంట్లో ఉంటున్నట్టు మస్క్ చెప్పారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. స్పేస్ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్గా మస్క్ కొత్త రికార్డు సృష్టించారు.
తన కంపెనీల బాధ్యతలను నేరుగా పిల్లలకు అప్పగించనని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా నాయకత్వ బదిలీ జరగాలని చెప్పారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్కి సంబంధించిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్లో మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లోకి ప్రవేశించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అయితే స్టార్లింక్కు తుది అనుమతుల ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.