Home » Elephant
Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ అభినందించారు.
చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవి పలమనేరులో ఏర్పాటు చేసిన 50 ఎకరాల ఎలిఫెంట్ క్యాంపులో శిక్షణతో కూడిన చర్యలకు ఉపయోగపడతాయి.
ఓ పిల్ల ఏనుగు అడవిలో మధ్యలోని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ ట్రక్కు ఢీకొని ఆ ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తల్లి ఏనుగు తల్లిడిల్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఈ ఏనుగు ఎంత కష్టమొచ్చిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ పెద్ద ఏనుగు అడవి మధ్యలో రోడ్డు పైకి వచ్చి నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఏనుగు చూసి భయంతో వేగంగా ముందుకు వెళ్లి ఆగుతాడు. ఆ తర్వాత ఏనుగు రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సైలెంట్గా ఉండే ఏనుగులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ప్రాణాపాయంలో ఉన్న జంతువులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లేమో.. ఏకంగా..
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.
Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
అడవి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ కన్నుమూసింది. నీలగిరి జిల్లాలో సరసు (58) అనే మహిళపై అడవి ఏనుగు గత బుధవారం దాడిచేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కాగా.. చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో వారి కుటుంంలో విషాదం నెలకొంది.
పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.
Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.