Home » Education
అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు...
Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు((Telangana State Board of Intermediate Education) కార్యాయలంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను..
ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన రవి శాసి్త్ర, యువరాజ్ సింగ్ను తలపించేలా.. జిల్లా విద్యార్థులు పదో తరగతిలో దాదాపు 600 మార్కును టచ చేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తా చాటుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రణతి ఏకంగా 598 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. మరికొందరు విద్యార్థులు 596, 595, 594 మార్కులు సాధించారు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించారు.
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగినా.. ఈ సారి రాష్ట్రంలో జిల్లా స్థానం దిగజారింది. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 30,893 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. వీరిలో 25,003 మంది పాసయ్యారు. 80.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 24వ స్థానం దక్కింది. పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ సోమవారం విజయ వాడలో విడుదల చేశారు. మార్చి 18 నుంచి 31వ తేదీ వరకూ పది పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారిలో ఏకంగా 18,432 మంది ఫస్ట్క్లాస్ సాధించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. .
పీహెచ్డీ(PHD) చేయాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులు కూడా పీహెచ్డీ చేయవచ్చని యూజీసీ ఛైర్మన్(UGC Chairman) జగదీష్ కుమార్(Jagadesh Kumar) ప్రకటించారు. దీంతోపాటు గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఇప్పుడు వారు ఎంచుకున్న సబ్జెక్ట్లో పీహెచ్డీ చేయవచ్చని ఛైర్మన్ తెలిపారు.
పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇవాళ 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం రండి..
రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఎస్ఎ్సఏ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలక సాక్ష్యాలు లేకుండా చేసినా.. ‘టవర్ డంప్’ ద్వారా డిన్నర్ జరిగిన డాబా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎస్పీ ద్వారా విందు జరిగిన ప్రాంతంలో సెల్ఫోన సిగ్నల్స్, కాల్డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 40,063 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహించారు.