Home » Education
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్టీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధుల కింద రూ.50,180 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీల ప్రత్యేక నిధికి రూ.33,124 కోట్లు, ఎస్టీకి రూ.17,056 కోట్లు ఇచ్చింది.
NEET UGC Revised Results: నీట్ యూజీ రివైజ్డ్ పరీక్షా ఫలితాలను, టాపర్ల వివరాలను ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసినట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు.
నీట్ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది.
అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బావదాన్ పుణేకు చెందిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థి ఆదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ తెలిపారు.
గుజరాత్లోని రాజ్కోట్..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!
విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుసోంది. పాఠశాల విద్యపై గతంలో పని చేసిన అనుభవం ఉండటం, గతంలో ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్-రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్సఏయూ)- వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్ఎ్సకేటీయూ-సెంట్రల్ యూనివర్సిటీ)- పీజీ ఫుల్ టైమ్/రెగ్యులర్ ప్రోగ్రామ్లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
హైదరాబాద్-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎ్ససీఐ)కి చెందిన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.