Home » Education
ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎ్ఫసీ తనిఖీలు షెడ్యూల్ చేయనుండగా, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.
జేఈఈ మెయిన్స్ - 2026 సెషన్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. జనవరి మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..
ఎంఈవోలు సమన్వయంతో పనిచేయడం లేదని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇది.. తెలంగాణ విద్యా రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని ఆయన అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
నగరంలోని కూకట్పల్లిలోగల జేఎన్టీయూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ పైథాన్, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నిక్స్కు సంబంధించి రెండు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవేషన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ విభాగం(డిల్ట్) డైరెక్టర్ ప్రొఫెసర్ సుషమా తెలిపారు.
దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్యూ సహా పలు సంస్థలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఇంజనీర్లను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి..
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు.. 2026 జనవరి 07న ముగియనున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎగ్జామ్ సంబంధిత పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.