Home » Education
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన ఎప్సెట్-2026 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ...
కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా సీబీఎస్ఈ, విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన టీజీ ఈసెట్-2026 పరీక్ష శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్ అండ్ నేచరుల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ) ప్రతి ఏటా స్కాలర్షిప్లను అందజేస్తుంది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ తొలి విడత జాబితా విడుదలైంది. మొదటి విడతలో మొత్తం 84,610 మంది రిజిస్టర్ చేసుకోగా....
ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్బోర్డు బుధవారం విడుదల చేసింది. bie.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి రీవెరిఫికేషన్...
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.
వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.