Home » Editorial
అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన సమావేశంలో (జూలై 18) ప్రభుత్వం నోట ‘నిప్పులవాగు’ సంకలనం ప్రస్తావన మరోసారి వచ్చినందున ఈ పుస్తకంపై కొంత స్పష్టత అవసరమనిపిస్తోంది. అందెశ్రీ సంపాదకత్వంలో...
ఉత్తరప్రదేశ్లోని ‘షాజహాన్పూర్’లో జరిగిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ‘I did go of my own will’ అనే వాక్యంలో ‘Not’ అనే పదం చేర్చడం వల్ల ఒక అమాయక యువకుడు జైలు పాలయ్యాడు. ఇది వ్యక్తిగత తప్పు కాదు. ...
మొదటివారు అని వివిధ రంగాల్లో పేర్కొన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ అనేక రంగాల్లో మొదటివారిగా పేర్కొనగలవారు అరుదుగా ఉంటారు. మన దేశంలో తొలి శాసన సభ్యురాలు, పురుషుల వైద్య కళాశాలలో...
పందొమ్మిదేండ్ల వయస్సు గల ఒక యువకుడు ఆవేశంతో నవాబు సైనికులు తెలంగాణ ప్రజానీకంపై జరుపుతున్న భయంకరమైన హింసా చర్యల్ని హృదయవిదారకంగా ఒక సభలో వర్ణిస్తూ మధ్య మధ్య తాను రచించిన కొన్ని పద్యాలను చదవడం ప్రారంభించాడు. ఆయనే దాశరథి....
నవల, నాటకం, శతకం, పద్యం, వచనకవిత్వం వంటి వివిధ ప్రక్రియలలో గ్రంథాలు రచించడమే కాక, అనువాద రచనలు, ప్రసంగ వ్యాసాలు, వ్యాకరణంపై సిద్ధాంత వ్యాసాలు, భాషాశాస్త్ర పరిచయ గ్రంథాలు, బాలవ్యాకరణ...
‘వందేమాతరం’ గీతం ఎప్పుడు పాడినా మొత్తం పాడాల్సిందేనన్న నిబంధనను విధించే దిశగా ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్–1971’ను సవరించేందుకు...
ఆ ఇరువురూ ధర్మ యోధులు. పాలనావ్యవస్థలో అవినీతికి, అసమర్థతకు వ్యతిరేకంగా ప్రాణత్యాగానికి సాహసించి నిరవధిక నిరాహార దీక్షలతో ప్రభుత్వాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరులు. వారి ధర్మ పోరాటాల...
ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ ప్రజాస్వామ్యానికి, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికికి అత్యంత కీలకమైనవి. గత సమావేశాల్లో రాజకీయ పంతాలకే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే...
‘ఒక మైలు రహదారి మనల్ని కేవలం ఒక మైలు మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఒక మైలు రన్వే ప్రపంచాన్నే మనకు చేరువ చేస్తుంది. అవకాశాల సరిహద్దులను చెరిపేస్తుంది’– ఈ మాటలు ఏవియేషన్ రంగం ప్రాముఖ్యం...
‘ఇట్ ఈజ్ రైట్ టు రెబెల్’ అనే ఈ వాక్యానికి కాలం చెల్లిందనుకునే వాళ్లకు, ఢిల్లీలో జూన్ 20న జంతర్ మంతర్ నుంచి భారత పార్లమెంట్ కొత్త భవనం మధ్య ఉన్న వీధులు గట్టి జవాబిచ్చాయి. సుమారు నెలరోజులుగా...