Home » Editorial
భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా) రాజ్యాంగ న్యాయస్థానం. అదే తుది అప్పిల్లేట్ కోర్టు కూడా. కొన్ని వ్యవహారాలలో దానికి సంపూర్ణ విచారణాధికారాలు ఉన్నాయి. దేశంలోని అన్ని న్యాయస్థానాలపైన...
వామపక్ష తీవ్రవాదం నుంచి భారత్ను విముక్తం చేసే లక్ష్యాన్ని సాధించినట్టు ఈ ఏడాది మార్చి మాసాంతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్ష్య పరిపూర్తి అంతర్గత భద్రతా రంగంలో ఒక కీలక విజయం...
రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చి ఆరు నుంచి జూన్ పన్నెండు వరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ అనే తొంభై తొమ్మిది రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టింది. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం నిర్వహించిన వివిధ అభివృద్ధి...
మూడు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, అభివృద్ధిలో రెండు విభిన్న దృక్పథాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి– సంపదను సృష్టించి అభివృద్ధికి పునాది వేయాలనే ఆలోచన కాగా...
ఢిల్లీలో మరోసారి మృత్యుఘోష మారుమ్రోగింది. మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, దేశ రాజధానిలో పాలకుల, అధికారుల నిర్లక్ష్య వైఖరికి...
భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారం తక్కువ కొనమనీ, పెట్రోలూ, వంట నూనెల వాడకం తగ్గించమనీ చెబుతూ పరోక్షంగానే భారతదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. దరిమిలా డాలరుకు...
అభివృద్ధి అంటే కేవలం రహదారులు, పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదు... పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత...
ఇటీవల సుప్రీంకోర్టు ఒక రివ్యూ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దురుపయోగం అవుతున్నాయనీ, వాటికి స్వస్తిపలకాలనీ..
ఒక భారీ విగ్రహం ముందు నిలబడి ఫొటో తీసుకోవచ్చు. పూలమాల వేసి నివాళులర్పించవచ్చు. రాజకీయ ప్రసంగాలు చేయవచ్చు. కానీ అది పిసరంత ఆక్సిజన్ను కూడా ఇవ్వదు. ఒక్క పక్షికీ నీడను కల్పించదు...
సుసంపన్నమైన భూస్వామ్య కుటుంబంలో జన్మించినా, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని అణగారిన వర్గాల కోసం తన ఇరవై ఒకటవ యేట నుంచే ప్రజా జీవితాన్ని ప్రారంభించారు రావి నారాయణరెడ్డి...