• Home » DK Shivakumar

DK Shivakumar

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలపడంతో 20 మంది నూతన నాయకులను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

భవిష్యత్తులో స్థానం కల్పిస్తాం.. కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్

భవిష్యత్తులో స్థానం కల్పిస్తాం.. కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ అసంతృప్త నేతలకు కీలక సందేశం ఇచ్చారు. శాసనసభ్యులందరినీ ఒకేసారి మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యం కాదని, భవిష్యత్తులో తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి.. మొదలైన రాజీనామాల పర్వం

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి.. మొదలైన రాజీనామాల పర్వం

కొత్తగా విస్తరించిన కర్ణాటక కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేయగా, మరికొందరు అదే దారిలో ఉన్నారు.

కావేరీ జలాల వివాదం.. తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవ్‌: డీకే శివకుమార్‌

కావేరీ జలాల వివాదం.. తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవ్‌: డీకే శివకుమార్‌

కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవని తేల్చి చెప్పారు.

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.

జలజగడాలకు చెక్‌!

జలజగడాలకు చెక్‌!

తుంగభద్ర నదీ జల వివాద పరిష్కారం కోసం కేంద్రం నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులతో ‘హైలెవల్‌ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ)’ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ప్రకటించారు.....

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా ప్రజా సేవకు మంత్రిత్వ శాఖ

దేశంలోనే తొలిసారిగా ప్రజా సేవకు మంత్రిత్వ శాఖ

దేశంలోనే తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం ప్రజాసేవ పేరిట కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సీఎం డీకే శివకుమార్‌ అధ్యక్షతన శనివారం జరిగిన రెండో మంత్రివర్గ...

మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని పీఎంకు కర్ణాటక సీఎం లేఖ

మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని పీఎంకు కర్ణాటక సీఎం లేఖ

మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.

సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే

సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే

కర్ణాటక ముఖ్యమంత్రి ⁠డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర పర్యటనలో భాగంగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి