Home » Devotional
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చోళ రాజులు వారసులుగా కార్వేటినగర సంస్థానాదీశులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సుమారు 300 ఏళ్ల క్రితం వారు తవ్వించిన అతి పెద్ద పుష్కరిణి ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండటం విశేషం.
ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా.. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారని, మొత్తానికి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
రామాయణం మహర్షి వాల్మీకి రచించిన ప్రాచీనమైన పవిత్రమైన భారతీయ ఇతిహాసాలలో ఒకటి. ఈ మహాకావ్యం శ్రీరాముని ఆదర్శ జీవితం, ధర్మం, నైతికత మరియు సత్యపాలనను మహిమగా వివరిస్తుంది.
అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి.
కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నవంబర్ 20వ తేదీతో ముగుస్తోంది. ఆ మరునాడు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఈ పోలి పాడ్యమిని జరుపుకుంటారు.
కార్తీకమాసం హిందూ సంప్రదాయాలలో అత్యంత పుణ్యమాసంగా భావించబడుతుంది. ఈ పవిత్ర నెలలో భక్తులు శివబ్బావాని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శివారాధన వల్ల పాపక్షయము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే కాకుండా స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.
హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మండలపూజ, మకర విళక్కు మహోత్సవ సమయంలో లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలధారణతో శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అదంటంటే..
కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ.. ఈ మాసంలో వచ్చే కార్తీక మాస శివరాత్రి రోజు.. పరమశివుడిని ఇలా పూజిస్తే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు.