• Home » Devotional

Devotional

కర్తరి ప్రారంభం.. ఈ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

కర్తరి ప్రారంభం.. ఈ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందుగా మంచి ముహూర్తం చూసుకుంటారు. అంటే.. తిథి, వారంలో వచ్చే నక్షత్రాలను చూసుకుని ప్రారంభిస్తారు.

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి  నారా లోకేశ్

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం కైలాసగిరిలో ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం ఏపీ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా స్పందించారు.

శుభలేఖ పంపితే...ఇంటికే ‘శ్రీవారి అక్షింతలు’

శుభలేఖ పంపితే...ఇంటికే ‘శ్రీవారి అక్షింతలు’

సాధారణంగా వివాహం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడమో, తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు చాలామంది.

ఈవారం రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

ఈవారం రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 10 - 16 మే 2026 పి.ప్రసూనా రామన్‌

Gangamma: వేడుకగా గంగమ్మ జాతర

Gangamma: వేడుకగా గంగమ్మ జాతర

తిరుపతిలో వేడుకగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని టీటీడీ శనివారం సారెను సమర్పించింది.

Boyakonda : బోయకొండకు ఏటా రూ.16.39 కోట్ల రాబడి

Boyakonda : బోయకొండకు ఏటా రూ.16.39 కోట్ల రాబడి

బోయకొండ గంగమ్మ ఆలయం ఆదాయం 2025-26లో రూ.16,30,97,620కి పెరిగింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

జాతరకు సిద్ధమైన తిరుపతి

జాతరకు సిద్ధమైన తిరుపతి

గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి అర్చకులు అభిషేకం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి