Home » Devotional
ఏ కార్యానికైనా దోహదకారులుగా మూడు కారణాలను పూర్వ వేదాంత గ్రంథాలు పేర్కొన్నాయి. అవి: నిమిత్తం, ఉపాదానం సహకారి. వీటికి పలు ఉదాహరణలను పూర్వులు చూపారు. వాటిలో కుండను ఉదాహరణగా...
వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు.
శివుని కన్నీటి నుండి పుట్టిన పవిత్ర రుద్రాక్ష ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఇవి 14 రకాల్లో లభిస్తాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అమావాస్య, పౌర్ణమి వంటి శుభ దినాలలో దీనిని ధరించడం శుభప్రదంగా ఉంటుంది.
కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది.
Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ ధర్మంలో అపర ఏకాదశి ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున విష్ణువును పూజించి, ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోయి, పుణ్యం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Pawan Kalyan: భారత్కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.
కాళేశ్వరంలో శ్రీ మాధవానంద సరస్వతి పుష్కరాలు రేపు ప్రారంభం. 17 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు.
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.