• Home » Devotees

Devotees

Amarnath Yatra 2025: ఆకాశాన్ని తాకే మంచుకొండల్లో శివయ్య దర్శనం.. అమర్‌నాథ్ యాత్ర మొదలు!

Amarnath Yatra 2025: ఆకాశాన్ని తాకే మంచుకొండల్లో శివయ్య దర్శనం.. అమర్‌నాథ్ యాత్ర మొదలు!

Amarnath Yatra 2025: హిమాలయ పర్వతసానువుల్లో మంచులింగ రూపంలో కొలువై ఉన్న ఆదిదేవుని దర్శనభాగ్యం కోసం తహతహలాడతారు భక్తులు. దేశవిదేశీయులు ఏటా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది.

Tirumala Devotees: జూన్‌లో తిరుమలలో భక్తుల జాతర

Tirumala Devotees: జూన్‌లో తిరుమలలో భక్తుల జాతర

Tirumala Devotees: తిరుమల శ్రీవారిని జూన్ మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.

TTD: టీటీడీ సేవలు ఎలా ఉన్నాయ్‌!

TTD: టీటీడీ సేవలు ఎలా ఉన్నాయ్‌!

టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను మరింత మెరుగుపరిచేందుకు భక్తుల అభిప్రాయాలను సేకరించే ఫీడ్‌బ్యాక్‌ సర్వేను కొనసాగిస్తోంది.

Bonalu festival: ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

Bonalu festival: ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

Bonalu festival: గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Puri Rath Yatra 2025: భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా పూరీ రథయాత్ర ప్రారంభం..

Puri Rath Yatra 2025: భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా పూరీ రథయాత్ర ప్రారంభం..

Puri Rath Yatra 2025 Begins: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవిదేశీ భక్తులు పూరీకి తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది.

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.

TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు

TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు

తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతీ పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి.

Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం

Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం

కాళేశ్వరం పుష్కరాల ఏడో రోజు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీతో క్షేత్రం సంద్రంగా మారగా, వర్షం వల్ల తాత్కాలిక ఏర్పాట్లు బురదమయమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి