• Home » Devotees

Devotees

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు..

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు..

Akshaya Tritiya Rituals: హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానముంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. కానీ, అనుకున్న ఫలితం దక్కాలంటే చేయాల్సిన, చేయకూడని పనులేవో తప్పక తెలుసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Nandini Gupta: రామప్పను సందర్శించిన మిస్‌ ఇండియా నందినిగుప్తా

Nandini Gupta: రామప్పను సందర్శించిన మిస్‌ ఇండియా నందినిగుప్తా

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని 2023 మిస్‌ ఇండియా నందిని గుప్తా శనివారం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు.

 Srivari Darshan Tickets: శ్రీవారి దర్శన టిక్కెట్లకు భారీ డిమాండ్

Srivari Darshan Tickets: శ్రీవారి దర్శన టిక్కెట్లకు భారీ డిమాండ్

Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు బంగారానికి బదులు ఈ వస్తువులను కొన్నా శుభప్రదమే..

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు బంగారానికి బదులు ఈ వస్తువులను కొన్నా శుభప్రదమే..

Akshaya Tritiya 2025 Alternatives to Gold: అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే అభిప్రాయం అనేకమందిలో ఉంది. ప్రస్తుతం బంగారం ధరకు రెక్కలొచ్చి కొండెక్కి కూర్చోడంతో సామాన్య ప్రజలు ఎవరూ ఆ సాహసం చేయరు. కానీ, ఆ రోజున బంగారానికి బదులుగా ఈ వస్తువులను కొనుగోలు చేసినా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

 TamilNadu Government: వెయ్యి కిలోల బంగారు కానుకలు .. తమిళనాడు సర్కార్.. ఏం చేసిందంటే..

TamilNadu Government: వెయ్యి కిలోల బంగారు కానుకలు .. తమిళనాడు సర్కార్.. ఏం చేసిందంటే..

భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి.

TTD : తిరుచానూరు ఆలయం వద్ద అగ్నిప్రమాదం

TTD : తిరుచానూరు ఆలయం వద్ద అగ్నిప్రమాదం

తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

NRI NEWS: డెన్మార్క్‌లో కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం

NRI NEWS: డెన్మార్క్‌లో కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం

Sri Seetharamula Kalyanam: సీతారాముల కల్యాణోత్సవం డెన్మార్క్‌లో కన్నుల పండువగా జరిగింది. గత ఆదివారం డెన్మార్క్‌లోని తెలుగు భక్తులు అంతా ఒక దగ్గర చేరి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Venkaiah Naidu: సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శం

Venkaiah Naidu: సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శం

శ్రీరాముడు జాతి, వర్ణ వివక్షలేని సమాజానికి ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలను సందర్శించి, సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు

Tirumala Rama Pattabhishekam: శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం

Tirumala Rama Pattabhishekam: శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరిగింది. భద్రాచలంలో టీటీడీ తరఫున శ్రీరాములకు పట్టువస్త్రాలు సమర్పించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి