• Home » Delhi

Delhi

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం... కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఫైర్

ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం... కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఫైర్

ఓబీసీల్లో ముస్లింలను మూకుమ్మడిగా చేరుస్తున్నారని.. ఓబీసీలు వెనకబడడానికి కారణమవుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.

రెండు విడతల్లో ఏపీ, తెలంగాణలో జనగణన.. వివరాలు వెల్లడించిన సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్

రెండు విడతల్లో ఏపీ, తెలంగాణలో జనగణన.. వివరాలు వెల్లడించిన సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు విడతల్లో జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు.

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

లైంగిక దాడులకు గురైన బాధితుల ఆత్మగౌరవాన్ని, గోప్యతను కాపాడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

కొంప ముంచిన ప్రాంక్.. అడ్డంగా బుక్కైన కారు ఓనర్..

కొంప ముంచిన ప్రాంక్.. అడ్డంగా బుక్కైన కారు ఓనర్..

ఓ బాలుడు ఫ్లైఓవర్‌పై ప్రాంక్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న బైకర్లపై కారులోంచి వాటర్ బెలూన్లు విసిరాడు. పిల్లాడు చేసిన తప్పునకు కారు ఓనర్ అడ్డం బుక్కయ్యాడు. పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు.

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.

దేశంలో పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదు.. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ

దేశంలో పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదు.. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ

ఆయిల్, గ్యాస్ కొరతపై పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశంలో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఇంధన అవుట్‌లెట్లలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది.

ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి

ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి

ఢిల్లీ అసెంబ్లీకి బుధవారంనాడు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బాంబు బెదిరింపులు రావడం గత 24 గంటల్లో ఇది రెండోసారి.

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు

దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అధికారులు నోటీసు అందించారు. ల్యుటియన్స్ జోన్‌ ఖాళీ చేయాలని అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు ఇచ్చారు. అలాగే 5వ నెంబర్ రైసినా రోడ్‌లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి