Home » Delhi
ఢిల్లీలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల కల్పన అనే మహిళపై కాల్పులు జరిగాయి. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఆమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె..
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఉదయపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, యేసు క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
2017లో ఉత్తర్ప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెగర్కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాదు.. శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.
కొన్ని రోజులుగా తీవ్రమైన వాయు కాలుష్యంతో అల్లాడిన ఢిల్లీ వాసులకు ఇవాళ ఊరట లభించింది. ఫలితంగా స్టేజ్-IV నిబంధనలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ రద్దు చేసింది.
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు చాలా జరిగాయి. పొత్తులు, ఎన్నికలు, పార్లమెంటరీ డిబేట్లు, పాలసీ విధానాలు పాలిటిక్స్ను రోలర్ కోస్టర్ రైడ్లోకి తీసుకెళ్లాయి.
జేఎంఐ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ విద్యార్థులకు జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో తీవ్ర వివాదం చెలరేగింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రశ్న అడిగారనే కారణంగా ఏకంగా ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యాడు. వివరాల్లోకెళితే...
ఢాకాలో జరిగిన ఘటనను నిరసిస్తూ ప్రదర్శకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీహెచ్పీతో పాటు పలు హిందూ సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించింది.
గత కొన్ని రోజులుగా మంచు తీవ్రత ఉత్తర భారతంలో బాగా పెరిగింది. శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులు సాధారణమే అయినప్పటికీ, కాలుష్యం కలిసి మంచును మరింత దట్టంగా చేస్తోంది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని..
డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. మొత్తం 15 రోజుల పాటు సాగిన సమావేశాల్లో లోక్ సభ పలు కీలక బిల్లులను ఆమోదించింది.