Home » Delhi
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసును ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్లోనే మకాం వేసింది. ఈ రోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్లో పనిచేస్తున్న 223 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఆమోదం తెలిపారు.
కొవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఉన్నట్టు సాక్షాత్తూ దాన్ని తయారుచేసిన ఆస్ట్రాజెనెకా సంస్థే ఒప్పుకొన్న నేపథ్యంలో.. భారత్
ప్రకటనలు, సర్వేలు లేదా మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఎన్నికల అనంతరం పథకాల లబ్ధి చేకూర్చుతామని ఓటర్ల పేర్లను న మోదు చేయడాన్ని
రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర చివరకు కాంగ్రెస్ అన్వేషణ యాత్రగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి సమాజంలో ఘర్షణ వాతావారణం సృష్టిస్తోందంటూ బీజేపీ గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న డిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలని, న్యాయ ప్రక్రియ అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఓ పక్క జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రోజురోజుకు ఎండలు(Heatwave) మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెరుగుతున్న వేడితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడుతోంది. ఎండల కారణంగా మార్కెట్లో కూరగాయల(Vegetables) దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి.