Home » Delhi
యువత రాజకీయాల్లోకి రావాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు. సీపీఐలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై పార్టీ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అవినీతి, నిరుద్యోగం పెరిగి యువత తిరగబడ్డారన్నారు.
పట్టుబడిన గోగి గ్యాంగ్ సభ్యులను లల్లూ, ఇర్పాన్గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా, నితీష్ అనే మరో సభ్యుడు కూడా పట్టుబడ్డాడు. ఇద్దరు ముఠా సభ్యులు సమీప ప్రాంతంలోకి పారిపోగా ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.
ఇప్పటివరకూ ఢిల్లీలోని స్కూల్స్కు వచ్చిన బాంబు బెదిరింపులన్నీ నకిలీవని తేలింది. కానీ, ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఆందోళన గురవుతున్నారు.
హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఆపిల్ ఫోన్ల 17 సిరీస్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి షురూ అయ్యాయి. ముంబైలోని ఆపిల్ స్టోర్ దగ్గర ఐఫోన్ల అభిమానులు క్యూ లైన్లు కట్టి రాత్రంతా పడిగాపులు కాశారు. ఈ క్రమంలో తోపులాటలు, తొక్కిసలాట దృశ్యాలు వైరల్ అయ్యాయి.
భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
గాలి బ్రదర్స్కు అనుకూలంగా జగన్ హయాంలో ఇచ్చిన అఫిడవిట్ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గాలి బ్రదర్స్ మైనింగ్ చేసుకోవడానికి అనుమతించవచ్చంటూ 2022లో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆపిల్ ఐఫోన్ 17 కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఈరోజు భారతదేశంలో iPhone 17 సిరీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో టెక్ ప్రియులు ఆపిల్ స్టోర్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటన షెడ్యూల్ బిజీబిజీగా ఉండనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.