Home » Delhi
చీర కట్టుకున్న మహిళ క్షణాల్లో ఓ కమ్మకు సంబంధించిన కొంత భాగాన్ని దొంగిలించింది. తనతో పాటు వచ్చిన ఆమెకు ఇచ్చింది. మిగిలిన భాగాన్ని అక్కడే పెట్టేసింది. ఇతర కస్టమర్ల బిజీలో సిబ్బంది ఆ దొంగతనాన్ని గుర్తించలేకపోయారు.
తమ కంటే ఎవ్వరూ బాగా చోరీ చేయలేరు అన్నట్లు కొందరు కిలేడీలు.. దొంగతనాలు చేస్తుంటారు. బంగారు షాపులే టార్గెట్ గా ఈ మాయలేడీలు చోరీలు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు మహిళలు..సంప్రదాయనీ సుద్దపూసలు అనే విధంగా రెడీ అయ్యి.. బంగారు షాపుకు వెళ్లి.. క్షణాల్లో గోల్డ్ రింగ్ ను దొంగిలించారు.
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన..
తార్న్ తారన్లో అత్యధికంగా 154 కేసులు నమోదు అయ్యాయి. అమృత్సర్లో 126 కేసులు.. ఫిరోజ్పూర్లో 55, పాటియాలాలో 31, గురుదాస్పూర్లో 23 కేసులు నమోదు అయ్యాయి.
వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.
ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా నమోదైంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ఢిల్లీలో వాయి నాణ్యత 471 పాయింట్లుగా నమోదు అయ్యింది.
సామాన్యులే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో హీరో వెంకటేష్, నాగార్జున దంపతులు, నయన తార పాల్గొన్నారు.
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితను ఆమె లవర్ భర్త ముందే దారుణంగా హత్య చేశాడు. భర్త తిరగబడి దాడి చేయడంతో నిందితుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
దీపావళికి ముందుగానే ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఎన్సీఆర్లో తీవ్ర ప్రమాదకర కేటగిరీకి కాలుష్యం చేరుకుంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది. హస్తినలో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో వాయు నాణ్యత భారీగా పడిపోయింది.