• Home » Delhi

Delhi

రఘు రాయ్ మరణం.. ప్రధాని మోదీ నివాళులు

రఘు రాయ్ మరణం.. ప్రధాని మోదీ నివాళులు

రఘు రాయ్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. రఘు రాయ్ భారతదేశ జీవనశైలిని తన కెమెరా ద్వారా అద్భుతంగా బంధించిన క్రియేటివ్ దిగ్గజంగా గుర్తుండిపోతారని ప్రధాని పేర్కొన్నారు.

బీజేపీలోకి రాఘవ్ చద్దా.. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు

బీజేపీలోకి రాఘవ్ చద్దా.. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు

ఆప్ మాజీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై యువత నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 24 గంటల వ్యవధిలోనే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గింది.

ఆమ్ ఆద్మీ  పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి రాఘవ్ చద్దా

ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి రాఘవ్ చద్దా

ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాఘవ్ చద్దా రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరనున్నట్లు చద్దా తెలిపారు.

సీఎం ఆకస్మిక తనిఖీ ఎఫెక్ట్.. 162 మంది అధికారుల బదిలీ

సీఎం ఆకస్మిక తనిఖీ ఎఫెక్ట్.. 162 మంది అధికారుల బదిలీ

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆకస్మిక తనిఖీ రాష్ట్ర జీఎస్టీ శాఖలో పెను మార్పుకు దారితీసింది. ఆమె పర్యటన తర్వాత ఆ కార్యాలయం నుంచి ఏకంగా 162 మంది అధికారులు, సిబ్బంది బదిలీ అయ్యారు.

ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మర్డర్ కేసు.. ఎందుకు చంపాడో చెప్పిన నిందితుడు..

ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మర్డర్ కేసు.. ఎందుకు చంపాడో చెప్పిన నిందితుడు..

ఐఆర్ఎస్ అధికారి కూతురిని చంపాలన్న ఉద్దేశం తనకు లేదని, అనుకోకుండా జరిగిపోయిందని నిందితుడు రాహుల్ పోలీసులకు చెప్పాడు. డబ్బులు, నగలు దొంగతనం చేయడం కోసమే ఆ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు.

ఢిల్లీలో దారుణం.. ఐఆర్ఎస్ అధికారి కూతురి దారుణ హత్య..

ఢిల్లీలో దారుణం.. ఐఆర్ఎస్ అధికారి కూతురి దారుణ హత్య..

ఐఆర్ఎస్ అధికారి కూతురు ఇంట్లోనే హత్యకు గురైంది. దుండగుడు హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుబట్టలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

నకిలీ ఈనో, నెస్కేఫ్ కాఫీ బ్రాండ్స్ గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

నకిలీ ఈనో, నెస్కేఫ్ కాఫీ బ్రాండ్స్ గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

ఢిల్లీలో ఓ నకిలీ దందా గుట్టురట్టయింది. బ్రాండ్ సంస్థల పేరిట డూప్లికేట్ వస్తువులను తయారుచేసి, మార్కెట్లకు సరఫరాచేసి సొమ్ముచేసుకుంటున్న రెండు యూనిట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు.

లోక్‌సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

లోక్‌సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత మొదటి సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

బొమ్మ కార్లతో పేలుళ్లకు ప్లాన్.. నలుగురు అనుమానితుల అరెస్టు

బొమ్మ కార్లతో పేలుళ్లకు ప్లాన్.. నలుగురు అనుమానితుల అరెస్టు

సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపేందుకు రెక్కీలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఇతరులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి