Home » Cyberabad Police
హైదరాబాద్లో సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.
బాగ్ అంబర్పేట్కు చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల ఆకాష్ చౌదరి పేరిట ఫోన్ కాల్ వచ్చింది. 187 మంది చిన్నపిల్లల అక్రమ రవాణా, హత్య కేసులు వృద్ధురాలిపై ఉన్నాయని సైబర్ నేరగాడు భయపెట్టాడు. తనని అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నట్టు వృద్ధురాలిని ప్రలోభ పరిచాడు.
బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆగడాల నుంచి రక్షించేందుకు మహిళలు, పిల్లల భద్రత కోసం నిత్యం షీ టీమ్స్ పహారా కాస్తున్నాయి. తాజాగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 70 మంది అరెస్టయ్యారు.
నోయిడా కేంద్రంగా జరిగిన రూ. 260 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ ఇది. సైబర్ నేరగాళ్లు.. పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అమెజాన్ ఏజెంట్లమని చెప్పి..
పలువురు అమాయకులను ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
పౌరులకు పారదర్శక సేవలను పెంపొందించడానికి సరికొత్తగా అధికారిక వెబ్సైట్ను ప్రారంభించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉండేలా, ప్రజలకు ముఖ్యమైన హెచ్చరికలు, సమాచారం వెంటనే తెలిసేలా సాంకేతిక బృందం డిజైన్ చేసిందని వివరించారు.
ఆన్లైన్ డేటింగ్ యాప్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన నగరానికి చెందిన యువకుడు రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన యువకుడు (28)కు ఆన్లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో ఓ యువతి పరిచయమైంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 11 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ చేస్తూ.. కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు వెంటనే తమకు కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేరు.
సైబరాబాద్ పోలీస్ కమిషరేట్(Cyberabad Police Commissionerate) పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కమిషనర్ అవినాష్ మహంతి(Commissioner Avinash Mohanty) ఆదేశాలు జారీ చేశారు.
Lookout notice: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితులకు పోలీసులు లకౌట్ నోటీసులు జారీ చేశారు.