• Home » Cyberabad Police

Cyberabad Police

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత.. సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత.. సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నిజాంపేట పరిధిలో ఫ్లాట్ల విక్రయం పేరిట జరిగిన ఈ కోట్లాది రూపాయల కుంభకోణంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.

సినీ నటి రేణు దేశాయ్ కేసులో పురోగతి.. ఇద్దరి అరెస్ట్

సినీ నటి రేణు దేశాయ్ కేసులో పురోగతి.. ఇద్దరి అరెస్ట్

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా.. రేణు దేశాయ్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతేడాదే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

కూకట్‌పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి