Home » Cyberabad Police
Telangana: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై కమిషనరేట్స్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేశారు.
Telangana: నగరంలో నూతన సంవత్సవరం సందర్భంగా యువత హంగామా అంతాఇంతా కాదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు.
Telangana: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు.
ఫెడెక్స్ కొరియర్ ( FedEx courier ) పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ మహిళని ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాష్ట్రంలోని ఆలీఘర్కి చెందిన హర్ష్ కుమార్ మోసగించడంతో పోలీసులు యూపీకి వెళ్లి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మీ చిరునామా, ఆధార్ వివరాలతో ముంబై నుంచి తైవాన్కు అనుమానిత వస్తువులను పంపుతున్నారని తార్నాకాకు చెందిన బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
Telangana: మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగితున్న సందర్భంగా 2023 ఏడాదిలో నేరాలపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి రివ్యూ నిర్వహించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం క్రైమ్ రెట్ పెరిగిందని సీపీ వెల్లడించారు.
పార్ట్ టైం జాబ్ ఆఫర్ తో సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) వలలో పడ్డాడు ఓ డాక్టర్. ఈ ఘటనలో ఆయన రూ.19.7 లక్షలు కోల్పోయాడు. చివరికి మోసపోయానని గమనించి పోలీసులకు కంప్లెంట్ చేశారు.
అకారణంగా తమపై చేయి చేసుకున్నాడనే కారణంతో ఐటీ ఎంప్లాయిస్(IT Employees) ఏకంగా పోలీస్ వర్గాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ నే హ్యాక్(Phone Hack) చేశారు. ఈ ఉదంతంతో కంగుతిన్న సదరు అధికారి కారకులను పట్టుకునే పనిలో ఉన్నారు.
సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) సైబర్ నేరాలపై వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల (Social Media) లో వైరల్ అవుతున్నాయి.