Home » Crime News
అమెరికాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. జార్జియా రాష్ట్రంలో లారెన్స్ విల్లే సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ పౌరుడు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా హత్య చేసింది భార్య. ఇందు కోసం తన తమ్ముడి సహాయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం దాదాపు సగం ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో.. వేరే ప్రాంతాలకు చెందిన దొంగలు నగరానికి చేరుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే.. ఈ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో రూ. 3 కోట్ల మోసం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ డబ్బుల్లో సగం తన భార్య అకౌంట్కు బదిలీ చేశాడు. మిగతా సొమ్ముతో పరారయ్యాడు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
13 చిన్నారి అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని పొరుగింటి వారే అపహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉందని, త్వరలోనే తీసుకొస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మా ఆయన ఏమయ్యాడు.. పోలీసులు తీసుకెళ్లి మూడురోజులైంది.. ఏమయ్యాడో, ఎక్కడున్నాడో అంటూ.. ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిందిన వివరాలిలా ఉన్నాయి.
ప్రియుడి కోసం భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నా.. పరాయి వ్యక్తి మోజులో పడి భర్త అనే కనికరం లేకుండా హత్యకు పాల్పడింది. తర్వాత ఆ వీడియోలు చూస్తూ..
మాంజా కారణంగా మరో కుటుంబం బలైపోయింది. తమ కూతురితో కలిసి బైక్పై వెళుతున్న ఓ జంట ఫ్లైఓవర్పై నుంచి కిందపడి మరణించారు. సూరత్లో బుధవారం ఈ ఘటన జరిగింది.
దంపతులు అన్నాక గొడవలు సర్వసాధారణం. ఎంత గొడవ జరిగినా.. పాల మీద పొంగులాగా కాసేపటికి సర్దుమణుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇంకొన్నిసార్లు దాడులు, ప్రతిదాడుల వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి.
హైదరాబాద్లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య తలపై రోకలి బండతో భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.