Home » Crime News
వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది.
హరియాణాలో విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తెలిసిన వ్యక్తుల ద్వారా బిహార్ నుంచి తుపాకీ, ఆరు బుల్లెట్లు కొనుగోలు చేశాడు.
రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను సిటీ చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలో వెయ్యి రూపాయల కోసం ఒకరిని చంపేశారు. ఓ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వాహకుడు తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది.
ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్లో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుద్ధి విహార్ కాలనీకి చెందిన యూట్యూబర్ హార్దిక్ తన సోదరి హిమ్షిఖాను కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే..
సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను సిటీ సీసీఎస్, అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు.
నిద్రిస్తున్న తల్లిపై కుమారుడు మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.