Home » Crime News
పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇక వివాహం చేసుకుని ఒక్కటవుదామని కోరడంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు.
లింగంపల్లి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రైన్ దిగిన ఓ యువతి.. తనను ఇంటి వద్ద దింపిరావాలంటూ పోలీసులకు ఫోన్ చేసింది.
నల్లగొండ జిల్లా దామరచర్ల లారీ యార్డ్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతిచెందారు.
వివాహేతర సంబంధాల మోజులో పడి కొంత మంది భార్యాభర్తలు పండంటి కాపురాలను నాశనం చేసుకుంటారు. భర్త వేధిస్తున్నాడనో, సరిగా చూసుకోవడం లేదనో భార్యలు పరాయి వ్యక్తులకు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్ర బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమావదశాత్తూ గోదావరి నదిలో గల్లంతయ్యారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఎస్ఐని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన పదహారేళ్ల బాలుడి దురాగతమిది. మొబైల్ లో ఆన్లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు కన్నవారిపైనే కాలయముడిగా మారాడు. తల్లిదండ్రులతోపాటు సోదరిపై కత్తితో దాడి చేశాడు.
ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన దంపతులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.
గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.