Home » Crime News
అమ్మేసిన ఇంట్లోనే అక్రమంగా ఉంటూ ఆ ఇంటి యజమాని కుమారుడినే నిర్బంధించి ఇనుపరాడ్లతో చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్లో సోమవారం జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.
ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్ను అరెస్టు చేశారు.
నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,
ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.
ఇంటికి కన్నాలు వెయ్యరు.. తలుపులు బద్దలు కొట్టరు.. కనీసం జేబులో చెయ్యి పెట్టరు.. కంటికి కూడా కనిపించరు.. కానీ జీవితకాలం దాచుకున్న సొమ్మును కొట్టేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఆసరా కోసం దాచుకున్న సొమ్మును పెద్దల నుంచి.. జీవితంలో స్థిరపడేందుకు సేకరించుకున్న సొమ్మును యువత నుంచి పెట్టుబడి రూపంలో కాజేస్తున్నారు.....
నీతో కలిసి కారులో షికారు చేయాలనుందని ప్రియురాలితో చెప్పాడు. అంతేకాదు, ఇద్దరం కలిసి ఆడంబర జీవితం సాగించాలన్నాడు. అంతే, ప్రియురాలి మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. తాను ఉంటున్న హాస్టల్లో వేలాది మంది అమ్మాయిలు ఉన్నారని..
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన చిన్నారి సూసైడ్ కేసు మిస్టరీ వీడింది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన ఘటనలో బాలిక ఆత్మహత్య చేసుకోలేదని.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ, మెసేజులు, వేలిముద్రల ఆధారంగా నిందితుని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడు సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేసినట్లు వెల్లడించారు.
ఉప్పల్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. శనివారం ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు.
కోల్కతా ప్రాంతాల్లో తారకేశ్వర్ రైల్వే షెడ్లో బంజారా వర్గానికి బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి మంచం మీద నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆచిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం దూరంగా తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.