Home » Crime News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ శివారెడ్డిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్ తెలిపారు. నిందితుడిని అఫ్జల్గంజ్, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోపే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లా రెడ్డియాపట్టి పెరుమాళ్ ఆలయ వీధికి చెందిన పొన్నర్-షాలిని (24) ప్రేమించుకోగా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు.
సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని సైబర్ కైరమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. నవజాత శిశువులను లక్షల రూపాయలకు అమ్మే ఒక చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంపన్నుల పిల్లలే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు అర్జున్ను జూబ్లీహిల్స్ షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
డబ్బున్న బాలికలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్పూర్లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో సంచలనాత్మక బ్యాంక్ దోపిడీ ఘటన జరిగింది. తుపాకీలు పట్టుకున్న ఐదుగురు ఆగంతకులు బ్యాంక్లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ గ్యాంగ్తో భర్తను చంపించిందో మహిళ. ఇందుకు తన ప్రియుడు, సోదరుడి సహకారాన్ని తీసుకుందామె.
నువ్వు, నీ పిల్లలు నల్లగా ఉన్నారంటూ సమీప బంధువు దూషణలతో మానసికంగా కుంగిపోయిన గృహిణి ఆత్మహత్య చేసుకుంది.