Home » Crime News
ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.
రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని రాహుల్ గాంధీ సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు.
మద్యం తాగనీయకుండా కూతురు అడ్డుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కన్నియాకుమారిలో చోటుచేసుకుంది. ముంగిల్విలైలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుడు రాజేంద్రన్ (49)కు అఖిల (47) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రహరీ గోడ కూలి నర్సింగ్ విద్యార్థిని మృతిచెందిన ఘటన విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పాత వెల్లయాపురానికి చెందిన వీరమణి కుమార్తె భవాని (17) శివకాశిలోని ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది.
కాకినాడ జిల్లా తునిలో ఓ బాలికపై అత్యాచార యత్నం కలకలం రేపింది. నారాణయరావు అనే వృద్ధుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
తునిలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. బాలికపై నిందితుడు నారాయణ రావు(62) అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.
పశ్చిమ బెంగాల్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హౌరా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా డాక్టర్పై అత్యాచారం చేస్తామంటూ రోగి తరపు వారు బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది.
మనవరాలి వయస్సు ఉండే బాలికలపై కొందరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తునిలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. తునిలో 8వ తరగతి చదువుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా రాజమహేంద్రవరంలో మరో దారుణం చోటుచేసుకుంది.
నల్లమాడ మండలంలోని ఎన్.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్ మృతిచెందాడు.
నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు.