Home » Crime News
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.
నకిలీ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.3 కోట్ల రుణం పొందిన దంపతులపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు.
సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టు సమయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది.
ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం ఆక్రందనల్లో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని షిల్లాంగ్ కోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. సోనమ్కు బెయిల్ ఇచ్చింది.
జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తా(34) బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. స్థానికంగా ఫ్లాట్ను అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. కొన్ని రోజులుగా యువతి తన ఇంటి నుంచి బయటకు రాలేదు. అయితే..
రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పాతికేళ్లుగా నిర్వహిస్తున్న పాన్షాపు సీజ్ కావడంతో ఉపాధి పోయిందని మనస్తాపం చెందుతూ బోరబండకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు.
ఏటీఎంలో డెడ్బాడీ ఉండడం కలకలం రేపింది. మెహిదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయనగర్కాలనీలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎమ్లో మృతి చెంది ఉన్నాడు.
కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లిలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో రేణుక అనే 19ఏళ్ల యువతి కొన్నాళ్లుగా పని చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగా బుధవారం నాడు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో బాత్ రూమ్కి వెళ్లి అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే..