• Home » Crime News

Crime News

అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..

అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..

కర్నూలు జిల్లాలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి నలుగురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం కుల్దీ గ్రామానికి చెందిన 15 మంది కర్నూలు జిల్లా కందుకూరుకు వచ్చారు.

త్రిపురాంతకంలో దారుణం.. ప్రియురాలితో కలిసి కన్న బిడ్డని కడతేర్చిన తండ్రి

త్రిపురాంతకంలో దారుణం.. ప్రియురాలితో కలిసి కన్న బిడ్డని కడతేర్చిన తండ్రి

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల విచక్షణ కోల్పోయి, కన్నబిడ్డలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

దర్జాగా ఖరీదైన బైక్‌ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.

బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌ కొబ్బరి పొడి కేంద్రం

బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌ కొబ్బరి పొడి కేంద్రం

బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌తో కొబ్బరి పొడిని ప్యాక్‌ చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌, గోషామహల్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.

ఘోర ప్రమాదం.. 13 మంది సజీవ దహనం..

ఘోర ప్రమాదం.. 13 మంది సజీవ దహనం..

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం.

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె.. జవహర్ నగర్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె.. జవహర్ నగర్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు

జవహర్ నగర్‌లో సంచలనం సృష్టించిన అంజు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో తల్లి హత్యకు చిన్న కుమార్తె, ఆమె ప్రియుడు కారణమని పోలీసులు వెల్లడించారు.

కర్ణాటకలో హోటల్ యజమాని ఆత్మహత్య.. సిలిండర్ల కొరతే కారణమా?

కర్ణాటకలో హోటల్ యజమాని ఆత్మహత్య.. సిలిండర్ల కొరతే కారణమా?

కర్ణాటకలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు రాగా.. ఎల్పీజీ కొరతే తన తండ్రి సూసైడ్‌కు కారణమని కుమారుడు చెప్పడం చర్చనీయాంశమైంది.

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

మండలంలోని తిప్పనపల్లిలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఎస్‌కే జాఫర్‌ కేసు పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. సాధారణ మృతికాదని, హత్యేనని తేలింది.

ప్రియుడితో కలిసి అత్తను దారుణంగా చంపిన కోడలు

ప్రియుడితో కలిసి అత్తను దారుణంగా చంపిన కోడలు

ప్రియుడి మోజులో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..

వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..

ఆ వ్యక్తి ఒకే బ్యాంక్‌కు చెందిన ఆరు బ్రాంచ్‌లలో దొంగతనానికి పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలోనే ఆ చోరీలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు. కొన్ని డాలర్లను తస్కరించాడు. అయితే అతడు ఎంత దోచుకున్నాడో తెలిస్తే మాత్రం నవ్వు రాక తప్పదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి