Home » Cricket
గువాహటి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. దీంతో జాతీయ జట్టులోకి అతడిని తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. 8 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది. అయితే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆర్ఆర్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో జడ్డూ బౌలింగ్లో దూబె ఔటయ్యాడు.
ఐపీఎల్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న దిగ్వేశ్.. ప్రతి సీజన్లోనూ వివాదాలకు కేరాఫ్గా అడ్రస్గా నిలుస్తుంటాడు. ముఖ్యంగా వికెట్ పడగొట్టిన ప్రతిసారీ ఏదో సిగ్నేచర్ చేస్తున్నట్లు సంబరాలు చేసుకునేవాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఓ విషాద ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ల బ్రాడ్కాస్ట్ ఇంజినీర్గా పనిచేస్తోన్న జాన్ విలియన్ అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వహ్వా అనిపించాయి. కానీ ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అత్యంత పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది.
ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన రాజస్థాన్ జట్టు.. సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. 12.1ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంఐతో జరిగిన మ్యాచ్లో 48 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ శైలిపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసార ఒప్పందాన్ని జియోస్టార్ రద్దు చేసుకుంది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని టీస్పోర్ట్స్(బంగ్లాదేశ్ బ్రాడ్కాస్టర్)కు జియోస్టార్ లేఖ రాసినట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్కి రాని విషయం తెలిసిందే. దీనిపై కేకేఆర్ కెప్టెన్ రహానె స్పందించాడు.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఓటమిపై టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.