• Home » Cricket

Cricket

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్‌హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

బీసీసీఐకి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వర్తించదని కేంద్ర సమాచార కమిషన్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బీసీసీఐ.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు పొందడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణలో లేని ఒక ప్రైవేట్ సంస్థ.. ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపింది.

ఐపీఎల్ 2026: జురెల్, పరాగ్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: జురెల్, పరాగ్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఢిల్లీకి 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించండి.. కేంద్రానికి సీటీఐ ఛైర్మన్ లేఖ

ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించండి.. కేంద్రానికి సీటీఐ ఛైర్మన్ లేఖ

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా కొన్ని వేదికల్లోనే నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ కోరారు.

ఐపీఎల్ 2026: ఆర్సీబీ భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ఆర్సీబీ భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్‌కు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్‌గా 5,500 పరుగులకు పైగా చేసిన ఒకే ఒక్క బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు.

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?

చెపాక్ వేదికగా మే 18న సీఎస్కే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ధోని బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్‌తో పాటు.. ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి