Home » Cricket
ట్రేడ్ డీల్లో భాగంగా హార్దిక్ పాండ్యను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై మూడేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని కేసీఏ ఎత్తివేసింది.
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
వెస్టిండీస్తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇవాళ తమ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన కివీస్ స్టార్ పేసర్ జాకబ్ డఫీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ పోరులో ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.
జింబాబ్వే క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్లో చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్తో సిరీస్లో అతడిని ఆడించకపోవడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వన్డే ప్రపంచ కప్ 2027 నేపథ్యంలో రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. తుది జట్టులో రోహిత్ స్థానం ఖాయమని వెల్లడించాడు.
సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగనుంది.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్పై కేసు నమోదు అయింది. తనపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపించాడు.