• Home » Cricket news

Cricket news

IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

IND Playing XI: తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ వేదికగా జరగనుంది.

India vs SA Test series: భారత్‌తో టెస్ట్ సిరీస్.. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు ఇదే..

India vs SA Test series: భారత్‌తో టెస్ట్ సిరీస్.. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు ఇదే..

నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.

Rohit Sharma: రోహిత్ మనసును చదివిన మెజీషియన్

Rohit Sharma: రోహిత్ మనసును చదివిన మెజీషియన్

ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.

Shreyas Iyer: అంతర్గత బ్లీడింగ్.. శ్రేయస్ అయ్యర్‌కు ఐసీయూలో చికిత్స

Shreyas Iyer: అంతర్గత బ్లీడింగ్.. శ్రేయస్ అయ్యర్‌కు ఐసీయూలో చికిత్స

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అంతర్గతంగా రక్తస్రావం అవుతున్నట్టు గుర్తించిన వైద్యులు అతడిని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

Abhishek Nayar: కేకేఆర్ ప్రధాన కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌!

Abhishek Nayar: కేకేఆర్ ప్రధాన కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌!

గత ఐపీఎల్‌లో ఘోర ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ తప్పించి విషయం తెలిసిందే. అయితే తాజాగా కేకేఆర్‌కు కొత్త ప్రధాన కోచ్...

Rohit Sharma: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ..

Rohit Sharma: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ..

సిడ్నీ(Sydney)లో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. 105 బంతుల్లో అద్భుత సెంచరీ చేసి అదరగొట్టాడు.

IND vs AUS: రాణించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ 237..

IND vs AUS: రాణించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ 237..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్ రాణా (4/39)తో రాణించడంతో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లందరూ వికెట్లు దక్కించుకోవడం విశేషం.

Brett Lee: భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు.. బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు

Brett Lee: భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు.. బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆధునిక క్రికెట్‌కు భారత్ కేంద్రంగా మారిందని, అక్కడివారికి ఆట పట్ల ఉన్న అంకిత భావమే అందుకు కారణమని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను భారీ ఆదాయ వనరుగా మార్చడంలో టీమిండియా కీలక పాత్ర పోషించిందని, భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆదరణ తగ్గదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.

IND vs AUS: టాస్ మళ్లీ ఆస్ట్రేలియాదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

IND vs AUS: టాస్ మళ్లీ ఆస్ట్రేలియాదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు సిడ్నీలో చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని కృతినిశ్చయంతో ఉంది.

Mohammed Kaif: ఇది నిజంగా అన్యాయం.. గిల్, గంభీర్‌పై కైఫ్ విమర్శలు

Mohammed Kaif: ఇది నిజంగా అన్యాయం.. గిల్, గంభీర్‌పై కైఫ్ విమర్శలు

అడిలైడ్ మ్యాచ్‌కు కుల్‌దీప్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడం నిజంగా అన్యాయమని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. హర్షిత్ లేదా నితీశ్ రెడ్డిలల్లో ఎవరో ఒకరినే ఎంపిక చేయాలని సూచించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి