Home » Cricket news
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.
కొన్ని నెలలుగా టీ20 క్రికెట్తో పాటు మధ్యలో ఓ టెస్టు ఆడిన భారత క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్లోనూ బోణీ కొట్టింది. అఫ్ఘానిస్థాన్తో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరీ్సను చక్కటి విజయంతో...
మహిళల టీ20 వరల్డ్కప్లో భారత జట్టు తమ రెండో గ్రూప్ మ్యాచ్నకు సిద్ధమైంది. బుధవారం నెదర్లాండ్స్తో జట్టు తలపడనుంది. అయితే ఆదివారం దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసినప్పటికీ...
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్స్ మ్యాగజైన్...
శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ ఆడుతున్న భారత- ఎ జట్టులోకి కొత్త ప్లేయర్ చేరనున్నాడు. గాయపడిన యధ్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు వెంటనే శ్రీలంకకు బయల్దేరనున్నాడు.
దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్లో భాగంగా నిన్న భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి హేళనగా కామెంట్స్ చేశాడు.
ఒక్క మ్యాచ్లో ఎన్ని మలుపులో! ఆద్యంతం హైడ్రామా నెలకొన్న భారత్ ‘ఎ’-శ్రీలంక ‘ఎ’ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా ఇందులో...
ముక్కోణపు సిరీస్లో శ్రీలంక-ఏ జట్టుకు భారత్-ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.
మహిళల టీ20 ప్రపంచకప్2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అనంతరం ఒక వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.