• Home » Cricket news

Cricket news

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది.

ఆర్‌సీబీ అద్వితీయం

ఆర్‌సీబీ అద్వితీయం

డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), జార్జియా వోల్‌ (79) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) రెండోసారి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ను...

మేం కొలంబో వెళ్తున్నాం

మేం కొలంబో వెళ్తున్నాం

పాకిస్థాన్‌తో ఈనెల 15న జరిగే టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ కోసం తాము కొలంబో వెళ్తున్నట్టు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గురువారం స్పష్టంజేశాడు. కారణాలు చెప్పకుండా...

కుర్రాళ్లూ..  ఈసారి వదలొద్దు

కుర్రాళ్లూ.. ఈసారి వదలొద్దు

అండర్‌-19 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు. ఆయుష్‌ మాత్రే బృందం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా తుది పోరుకు...

కుర్రాళ్లు కుమ్మేశారు

కుర్రాళ్లు కుమ్మేశారు

కీలక మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకొన్న ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115) క్లాసిక్‌ శతకంతోపాటు వైభవ్‌ సూర్యవంశీ (68), కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (62) చెలరేగడంతో.. అండర్‌-19 వరల్డ్‌క్‌పలో...

ఒకటా.. రెండా?

ఒకటా.. రెండా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఆసక్తికర ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అద్భుతంగా ఆడుతూ టైటిల్‌ ఫైట్‌కు దూసుకొచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)..వరుసగా నాలుగోసారి...

ప్రాక్టీస్‌ అదుర్స్‌

ప్రాక్టీస్‌ అదుర్స్‌

దక్షిణాఫ్రికాతో భారత్‌ ప్రపంచ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అదిరింది. టాపార్డర్‌ బ్యాటర్లంతా సత్తా చాటారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో...

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

పొట్టి క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్‌.. మరోసారి టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకొంటోంది. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది...

సంజూకు చోటుండదా?

సంజూకు చోటుండదా?

సఫారీలతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా దించుతున్నట్టు మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ చెప్పాడు. అలాగే మ్యాచ్‌లో కిషన్‌ కీపింగ్‌ చేస్తాడని...

పీసీబీపై చర్యలు

పీసీబీపై చర్యలు

ప్రపంచకప్‌లో ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసినందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ప్రసారకర్త జియో స్టార్‌ కోర్టుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి