Home » Cricket news
ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. రేపు(ఆదివారం)స్పెయిన్, అర్జెంటీనా మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు ఫుట్బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్కు చివరి టోర్నీ అని వార్తలు వస్తున్నాయి.
వెస్టిండీ్సకు చెందిన అలనాటి దిగ్గజ ఆల్రౌండర్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ (89) కన్ను మూశారు. ఈ విషయాన్ని సోబర్స్ కుమారుడు డానియల్ శుక్రవారం...
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇంగ్లండ్తో వన్డే మ్యాచే చివరిది కానుందా.?
మూడు వన్డేల సిరీ్సలో ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ అదరగొట్టింది. వెటరన్ జో రూట్ (99 నాటౌట్) తన అద్భుత ఫామ్ను...
ఇటీవలి యూకే పర్యటనలో టీమిండియా వరుసగా టీ-20 సిరీస్లను కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన చేశాడు.
తొలి వన్డేలో విజయంతో ఇంగ్లండ్ పర్యటనలో బోణీ కొట్టిన భారత్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈనేపథ్యంలో గురువారం జరిగే రెండో మ్యాచ్లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని..
వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్ టోర్నీ ఫార్మాట్ల్లో ఐసీసీ మార్పులు చేసింది. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచక్పలో ఫైనల్కు ముందు 3 దశల ఫార్మాట్ను, 2028 పొట్టిక్పలో...
ఆహా.. భారత క్రికెట్ జట్టు గెలుపు రుచి చూసింది. ఒకటా, రెండా ఎన్నడూ లేని రీతిలో వరుసగా ఆరు టీ20ల్లో ఓడిన టీమిండియా ఎట్టకేలకు వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఇంగ్లండ్తో మంగళవారం...