Home » Cricket news
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు.
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.
సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది. డిఫెండింగ్ చాంపియన్....
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక గులాబీ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. రెండో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లకు 105 పరుగులు చేసింది....
గ్రూప్ దశలో.. సూపర్ 8లో.. చివరకు సెమీ్సలోనూ భారత్కు గట్టి పోటీ ఎదురైంది. కానీ పట్టువదలని ప్రదర్శనతో ఎలాగైతేనేం టీ20 వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టి అభిమానులను మురిపించింది. గురువారం ఇంగ్లండ్తో...
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తన స్నేహితురాలు, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారి రవి ఘాయ్ మనుమరాలు...
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఆ జట్టుకు...
సెమీ్సలో భారత్-ఇంగ్లండ్ ఢీ నేడు ఫ వరుసగా రెండో ఫైనల్పై టీమిండియా గురి టీ20 ప్రపంచ కప్లో టీమిండియా కీలక సమరానికి సన్నద్ధమైంది.. పటిష్ట ఇంగ్లండ్తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాల పరంగా సమవుజ్జీలుగా...
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇషాన్ కిషన్తో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించాలని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య అయితే ఏకంగా రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.