Home » Cricket news
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరింది. భారత్, శ్రీలంక 'ఎ' జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా రేపు ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషభ్ పంత్. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అతడిని లఖ్నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. అయితే తాజాగా అతడి జీతంలో భారీగా కోత పడనున్నట్లు సమాచారం.
సంపూర్ణ ఆధిపత్యంతో ఇప్పటికే సిరీ్సను చేజిక్కించుకున్న భారత్..అదే జోరుతో మూడో వన్డేనూ సొంతం చేసుకోవడం ద్వారా క్లీన్స్వీ్ప చేయాలని తహతహలాడుతోంది. ఈక్రమంలో...
హైదరాబాద్ క్రికెట్ సంఘంపై తెలంగాణ క్రికెట్ సంఘం చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో దర్యా ప్తు పూర్తి చేయాలని...
శ్రీలంక ‘ఎ’ జట్టు ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించి భారత్తో అమీతుమీకి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో...
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీ తరఫున టోర్నమెంట్ మొత్తం 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతం మరోసారి హాట్ టాపిక్గా మారింది. దాదాపు 18 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య జరిగిన ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయంతో ఈ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఆమె స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన హిట్టింగ్తో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో ఎంతో మంది స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.