Home » Cricket news
జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఎలాంటి సంచలనాలకు తావీయకుండా జింబాబ్వే పర్యటనను టీమిండియా ముగించింది. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించిన శ్రేయాస్ సేన 3-0తో సిరీ్సను క్లీన్స్వీ్ప చేసింది..
అటు బ్యాట్తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది..
టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. గత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ గాయపడినపుడు.. నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారని గుర్తుచేశాడు.
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
టీ20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు వరుస ఓటములకు బ్రేక్ పడింది. అలాగే కెప్టెన్ శ్రేయాస్ అయ్య ర్ కూడా ఎట్టకేలకు గెలుపు రుచి చూశాడు. ముందుగా పేసర్ మయాంక్ (2/18) అంతర్జాతీయ క్రికెట్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోగా...
స్వదేశంలో అఫ్ఘానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీ్సలో భారత్ తలపడనుంది. అఫ్ఘాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్...
వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్లో టీ20 సిరీస్లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్కే మొగ్గుచూపే అవకాశముంది.
రెండు సిరీ్సలు..ఆరు టీ20 మ్యాచ్లు..టీమిండియాకు ఒక్కదానిలోనూ విజయం దక్కలేదు. ఈనేపథ్యంలో ముచ్చటగా మూడో పొట్టి సిరీ్సకు భారత్ సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీ్సలో భాగంగా...
రేపటి నుంచి స్వదేశంలో భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 మంది సభ్యులతో కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది.