Home » Cricket news
అత్యుత్తమ ఆటగాళ్ల ర్యాంకులను తాజాగా ఐసీసీ ప్రకటించింది. వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇటీవల వన్డేలు ఆడకపోయినా.. బ్యాటర్ల విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ టాప్-5లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రస్థానం నమ్మశక్యంగాని రీతిలో ఆరంభమైంది. లీగ్లోకి తొలిసారిగా 2022లో అడుగుపెట్టిన టైటాన్స్ అదే ఏడాది విజేతగా నిలిచి అదరహో అనిపించింది. తర్వాతి ఏడాది కూడా...
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సినన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సందిగ్ధంలో పడింది.
తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్లో ప్రతి మ్యాచ్లో చక్కటి ప్రదర్శన చేసిన ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ప్లేయర్లు వివిధ మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కొందరు ప్లేయర్లకు..
టీ20 ప్రపంచకప్ 2026 విజేత జట్టులో సభ్యుడైన హైదరాబాద్ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వరల్డ్ కప్ 2026 విజయానంతరం హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ.. సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశాడు.
కెరీర్లో ఒక్క టెస్టు మాత్రమే ఆడిన కెప్టెన్ సూర్యకుమార్ టీ20 ఫార్మాట్ అత్యంత సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు టీ20 వరల్డ్కప్ అందించిన...
బీసీసీఐ నమన్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఇక్కడ అత్యంత ఉల్లాస, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. దేశ క్రికెట్ సీనియర్, జూనియర్ పురుషులు, మహిళా జట్ల క్రికెటర్లు...
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ సల్మాన్ అలీ అఘా రనౌటైన తీరు చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ రనౌట్ను రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాడుకున్నారు.
ఇంగ్లండ్లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్2026’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కావ్యా మారన్ నేతృత్వంలోని సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.