• Home » Cricket news

Cricket news

నేనే నంబర్‌ 1

నేనే నంబర్‌ 1

అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆంధ్ర యువ స్పిన్నర్‌ శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. తాజా ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో...

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ

ప్రపంచ క్రికెట్‌లో తాజా సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ జీవితంలో అపురూప క్షణాలివి. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన వైభవ్‌ మంగళవారం టీమిండియా జెర్సీని..

రైజర్స్‌ రాజసంగా..!

రైజర్స్‌ రాజసంగా..!

రంగారెడ్డి రైజర్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) టీజీ20 లీగ్‌లో రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో..

మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ

మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ అరుదైన గౌరవం లభించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ అందుకున్నాడు.

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరాడు. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ లఖ్‌నవూ జట్టులో జాయిన్ అయ్యాడు.

సెమీస్‌ చేరాలంటే.. చివరి రెండు నెగ్గాల్సిందే

సెమీస్‌ చేరాలంటే.. చివరి రెండు నెగ్గాల్సిందే

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి..టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. మరోవైపు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సఫారీ జట్టు తమ రౌండ్‌-4 చాన్సును సజీవంగా...

వారిద్దరు ఫెడరర్‌, అల్కారజ్‌లు

వారిద్దరు ఫెడరర్‌, అల్కారజ్‌లు

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీని టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌తో కీపర్‌ సంజూ శాంసన్‌ పోల్చాడు. అలాగే దూకుడుగా ఆడే విరాట్‌ కోహ్లీని స్పెయిన్‌ సంచలనం...

భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్ల ఎంపిక

భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్ల ఎంపిక

వచ్చేనెల 1 నుంచి భారత్‌తో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు 17 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్‌ జట్టును సోమవారం ప్రకటించారు...

టీజీ20 లీగ్‌2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్

టీజీ20 లీగ్‌2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్

టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్(ఆర్ఆర్) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి