• Home » Congress

Congress

 క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే మాజీ మంత్రి హరీశ్‌రావు తమకు లీగల్ నోటీసులు పంపుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి ద‌యాక‌ర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌తో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపారని ధ్వజమెత్తారు.

రాజీనామా చేస్తానంటే.. వెంటనే ఓకే చేస్తా.. అసంతృప్తులపై కర్ణాటక సీఎం వ్యాఖ్య

రాజీనామా చేస్తానంటే.. వెంటనే ఓకే చేస్తా.. అసంతృప్తులపై కర్ణాటక సీఎం వ్యాఖ్య

ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిగా అవకాశం దక్కని అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో సీఎం డీకే శివకుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు హర్యానాకు ఛాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ

కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు హర్యానాకు ఛాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ

కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని హర్యానాకు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు కాంప్లెక్స్‌ ముందు నిరసనకు దిగారు.

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలపడంతో 20 మంది నూతన నాయకులను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

భవిష్యత్తులో స్థానం కల్పిస్తాం.. కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్

భవిష్యత్తులో స్థానం కల్పిస్తాం.. కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ అసంతృప్త నేతలకు కీలక సందేశం ఇచ్చారు. శాసనసభ్యులందరినీ ఒకేసారి మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యం కాదని, భవిష్యత్తులో తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి.. మొదలైన రాజీనామాల పర్వం

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి.. మొదలైన రాజీనామాల పర్వం

కొత్తగా విస్తరించిన కర్ణాటక కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేయగా, మరికొందరు అదే దారిలో ఉన్నారు.

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

నామినేటెడ్‌ పోస్టులకు రంగం సిద్ధం

నామినేటెడ్‌ పోస్టులకు రంగం సిద్ధం

తెలంగాణలో కాంగ్రెస్‌ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది.

కొత్త ఆశలు రేపిన కుర్రకారు..!

కొత్త ఆశలు రేపిన కుర్రకారు..!

మొబైల్‌ ఫోన్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పుణ్యమాని మౌనాన్ని వీడిన పౌరులు, ఇప్పుడు భయ సంకోచాలనూ పూర్తిగా విడనాడినట్టు కనిపిస్తోంది. పోలీసులు, లాఠీలు, తుపాకులు, నిర్బంధాలు యువజనులను ఇంకెంత మాత్రం భయపెట్టడం లేదు. సీనియర్‌ పౌరులూ యువతనే అనుసరించడం ఖాయం. రాజకీయ పార్టీలకు అతీతమైన రాజకీయక్షేత్రం క్రమంగా విస్తరిస్తోంది.

సీజేపీ మార్చ్‌పై రాజ్యసభలో జేపీ నడ్డా,  ఖర్గేల మధ్య వాదన

సీజేపీ మార్చ్‌పై రాజ్యసభలో జేపీ నడ్డా, ఖర్గేల మధ్య వాదన

పార్లమెంట్ మార్చ్‌ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ అంశం రాజ్యసభలో దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, విపక్షాల ఆరోపణల్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొట్టపారేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి