• Home » Congress

Congress

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్

కామారెడ్డి కాంగ్రెస్‌లో రోజురోజుకూ వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది.

టీఎంసీ విలీనం.. కాంగ్రెస్ స్పందన ఏంటంటే..

టీఎంసీ విలీనం.. కాంగ్రెస్ స్పందన ఏంటంటే..

కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) విలీనం కానుందనే వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవల సోనియా గాంధీని మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ కలిసిన తర్వాత ఈ వార్తలు మొదలయ్యాయి.

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి..

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి..

భారతీయ జనతా పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండకూడదని ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

బీజేపీ ఇప్పుడు ఓటు చోరీ కాదు.. సీటు చోరీ చేస్తోంది: కేసీ వేణుగోపాల్

బీజేపీ ఇప్పుడు ఓటు చోరీ కాదు.. సీటు చోరీ చేస్తోంది: కేసీ వేణుగోపాల్

దేశ సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలపై రానున్న రెండు, మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు ప్రధాని మోదీ వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విలీనం కానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

గత 12 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన కాంగ్రెస్‌ పీడ విరగడైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తప్పించాలని బీజేపీ కుట్ర: చామల కిరణ్ కుమార్

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తప్పించాలని బీజేపీ కుట్ర: చామల కిరణ్ కుమార్

మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని విమర్శించారు.

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేతలు..

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేతలు..

రాజ్యసభ ఎన్నికలకు ముందు తగిలిన ఎదురుదెబ్బపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ కమిటీల ఏర్పాటులో పార్టీ నియోజకవర్గ నాయకత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి