• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

ఫ్యూచర్‌ సిటీ 8 ఏళ్లలో పూర్తి

ఫ్యూచర్‌ సిటీ 8 ఏళ్లలో పూర్తి

ప్రపంచానికి దిక్సూచిగా.. న్యూయార్క్‌, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడేలా భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు....

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని హెచ్చరించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు: సీఎం రేవంత్

భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు: సీఎం రేవంత్

భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారంకాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి తొలి అడుగు పడనుందన్నారు

మహిళల రాజ్యమిది

మహిళల రాజ్యమిది

కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేసేంత వరకు తమ ప్రభుత్వం విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మహిళలు ఏది కోరుకున్నా నెరవేర్చడానికి సోదరుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని తెలిపారు....

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని ఆరోపించారు.

ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యం వద్దు.. అధికారులకు సీఎం  వార్నింగ్

ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల ఆలస్యానికి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

మా అక్కలు పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్‌హౌస్‌లో..: సీఎం

మా అక్కలు పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్‌హౌస్‌లో..: సీఎం

మహిళా శక్తి పథకం కింద 553 బస్సులు పంపిణీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు.

కేంద్రాన్ని ఒప్పిస్తే..

కేంద్రాన్ని ఒప్పిస్తే..

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం. చివరి ఆర్నెల్లు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ రెండేళ్లు రాజకీయాలకు, జెండాలకు అతీతంగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం....

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోకి కేంద్రం నుంచి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ నిధులు ఎందుకు తీసుకురారు? అని ప్రశ్నించారు.

మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్

మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజానికి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు టిమ్స్ సనత్‌నగర్‌లో ప్రత్యేక మెడికల్ టూరిజం బ్లాక్ ప్రతిపాదించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి