• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

మెట్రో ఫేజ్-2, నిధులపై కేంద్రంతో తేల్చుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి

మెట్రో ఫేజ్-2, నిధులపై కేంద్రంతో తేల్చుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.

విత్‌ డ్రాలకు వేళాయె!

విత్‌ డ్రాలకు వేళాయె!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలనూ ఉపసంహరించుకునే యోచనలో ఉన్న సర్కారు..

రాష్ట్ర పురోగతిలో మీ కృషి అభినందనీయం

రాష్ట్ర పురోగతిలో మీ కృషి అభినందనీయం

సమాజ అభ్యున్నతి, రాష్ట్ర పురోగతి కోసం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.

రాహుల్‌ను కలవాలి.. రేవంత్ ద్వారా అపాయింట్‌మెంట్ కోరిన రాంచందర్ రావు

రాహుల్‌ను కలవాలి.. రేవంత్ ద్వారా అపాయింట్‌మెంట్ కోరిన రాంచందర్ రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

రేపు ఢిల్లీకి వస్తున్నా

రేపు ఢిల్లీకి వస్తున్నా

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం  రేవంత్‌రెడ్డి

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి జయశంకర్ ప్రేరణ:  సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి జయశంకర్ ప్రేరణ: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కీర్తించారు.

100 మంది అంబేడ్కర్లు రావాలి!

100 మంది అంబేడ్కర్లు రావాలి!

సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుని ఇవాళ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులుగా మారిన ముగ్గురిని గవర్నర్‌కి పరిచయం చేశాను. నా సోషల్‌ వెల్ఫేర్‌ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి.

తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు

తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది.

ఎంత కొంటే అంతే!

ఎంత కొంటే అంతే!

కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి