• Home » CM Revanth Convoy

CM Revanth Convoy

CM Revanth Reddy: సర్వేయర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: సర్వేయర్లకు నియామక పత్రాలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి..

శిక్షణ పొందిన సర్వేయర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద సీఎం విమర్శలు గుప్పించారు.

CM Revanth-Group 2: గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth-Group 2: గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

గ్రూప్-2 పరీక్షలో విజేతలకు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న సీఎం..

CM Revanth Reddy: ఏఐ హబ్, టీస్క్వేర్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ఏఐ హబ్, టీస్క్వేర్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

నవంబర్ నెల చివరి కల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Hyderabad Metro Rail: సర్కార్‌ చేతికి మెట్రో

Hyderabad Metro Rail: సర్కార్‌ చేతికి మెట్రో

హైదరాబాద్‌ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ, మూడో దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.

CM Revanth: 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి!

CM Revanth: 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి!

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..

CM Revanth Reddy: మేడారం పనులు వంద రోజుల్లో పూర్తి కావాలి

CM Revanth Reddy: మేడారం పనులు వంద రోజుల్లో పూర్తి కావాలి

మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవం.. చేసి చూపిస్తాం

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవం.. చేసి చూపిస్తాం

ఎవరు అడ్డం పడినా.. అడ్డంకులు సృష్టించినా.. కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునురుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Hydra Commissioner Ranganath: హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్

Hydra Commissioner Ranganath: హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్

హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Harish Rao: ప్రజాభవన్‌ సాక్షిగా  రేవంత్‌ తప్పుడు ప్రచారం

Harish Rao: ప్రజాభవన్‌ సాక్షిగా రేవంత్‌ తప్పుడు ప్రచారం

ప్రజాభవన్‌ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీపై నిందారోపణలు చేసేందుకు నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకొంటోందని పేర్కొన్నారు.

CM Revanth Reddy:  తెలంగాణకు కేసీఆర్‌ మరణశాసనం రాశారు

CM Revanth Reddy: తెలంగాణకు కేసీఆర్‌ మరణశాసనం రాశారు

చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను కేంద్రం ఎదుట ఉంచామని తెలిపారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్‌ చేయలేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి