• Home » CM Revanth Convoy

CM Revanth Convoy

సాయంకాలం..  సాగరతీరం

సాయంకాలం.. సాగరతీరం

వరుణయాగంలో పాల్గొనేందుకు సోమవారం నాగార్జునసాగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు.. గత స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల తొలి పరిచయం నాగార్జునసాగర్‌లోనే జరిగింది.

ఫ్యూచర్‌సిటీకి ఉద్ధండాపూర్‌ నీళ్లు!

ఫ్యూచర్‌సిటీకి ఉద్ధండాపూర్‌ నీళ్లు!

భారత్‌ ఫ్యూచర్‌సిటీకి నీటి సమస్య రాకుండా ఉండేలా.. ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’లో భాగమైన ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీరాజ్‌ శాఖపై నిర్వహించిన సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు.

రేవంత్‌ను సీఎం చేయడమే క్రిమినల్‌ వేస్ట్‌: కేటీఆర్

రేవంత్‌ను సీఎం చేయడమే క్రిమినల్‌ వేస్ట్‌: కేటీఆర్

ఇంజినీరింగ్‌ విద్యార్థులు క్రిమినల్‌ వేస్ట్‌ కాదని, 89 కేసులున్న రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే ‘‘క్రిమినల్‌ వేస్ట్‌’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, యువతను అవమానించే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు.

ప్రజల మధ్యకు పోలీసు బాసులు

ప్రజల మధ్యకు పోలీసు బాసులు

రాష్ట్ర పోలీసింగ్‌ కొత్త ఒరవడి దిశగా దూసుకెళుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కేవలం సమావేశాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో.. ఆదేశాలతో మాత్రమే కాకుండా ప్రత్యక్ష పర్యవేక్షణతో ‘ప్రజల మధ్య పోలీసింగ్‌’కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.

కాంగ్రెస్ లక్ష్యం దేశాన్ని ముక్కలు చేయడమే.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ లక్ష్యం దేశాన్ని ముక్కలు చేయడమే.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ మహిళలను మోసం చేశారని, తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌ అసత్య ప్రచారం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌ అసత్య ప్రచారం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.

చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ అయ్యింది: సీఎం రేవంత్ రెడ్డి..

చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ అయ్యింది: సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ సమగ్రాభివృద్ధి కేవలం భవన నిర్మాణాలతోనే సాధ్యం కాదని, నాణ్యమైన విద్య, వైద్యం సామాన్యుడికి చేరినప్పుడే అసలైన ప్రగతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే..

రహదారుల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష..

రహదారుల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష..

తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చే విధంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రవాణా, వైద్య రంగాల్లో భారీ మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..

Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు

Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు

రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తొలి రోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది.

Addanki Dayakar on BRS: బావా, బామ్మర్దుల నస భరించలేకున్నాం: అద్దంకి దయాకర్

Addanki Dayakar on BRS: బావా, బామ్మర్దుల నస భరించలేకున్నాం: అద్దంకి దయాకర్

బావ, బామ్మర్దుల నస భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్ల లాగా దోచుకున్నారని ఆయన

తాజా వార్తలు

మరిన్ని చదవండి