Home » CM Chandrababu Naidu
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై ఆధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు వార్నింగ్ ఇచ్చారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కేంద్ర బృందం భేటీ అయ్యింది.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ కర్నూల్ జిల్లా... మెక్సికో తర్వాత రెండో ప్లాంట్ జిల్లాకు వచ్చిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. దాదాపు మూడు వేల కోట్లతో కర్నూలులో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.
మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. దేశానికి ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేష్ కొనియాడారు.
ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ ఎంఈ పాలసీ, ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలతో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అంతా బాగా పనిచేశారని.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించామని అన్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ లోకానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు.
డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగా లేకుంటే ఆ కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.....
ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న శంకర ఆస్పత్రికి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు.